Headlines

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాళహస్తి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి

చిత్తూరు జిల్లా

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం
శ్రీ స్వామివారి దేవస్థానం నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాళహస్తి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు కార్యనిర్వహణధికారి వెంకటేశు కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈ.వో సాగర్ బాబు, పాలక మండలి సభ్యులు, కాణిపాకం దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవరెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం ఏఈఓలు సతీష్ మాలిక్, ప్రసాద్, సూపర్డెంట్ కోదండపాణి,అర్చకులు, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.