Headlines

బాధిత బాలుడికి ఆర్థిక సహాయం చేసిన.. తెలంగాణ శెట్టిబలిజ సంఘం…

 

హైదరాబాద్…. తెలంగాణ శెట్టి బలిజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్ రాయుడు మోహన్ రావు కుమారుడు ఆద్విక్ వయసు 3 సంవత్సరాలు మొగల్తూరు, పచ్చిమ గోదావరి జిల్లా. నుండీ వచ్చి కూకట్పల్లి లోని అంకుర హాస్పిటల్ కాలిన గాయాలతో అడ్మిట్ అవ్వడం జరిగిందీ వారికి 20,000/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. వేడి నీళ్ళ బకెట్ లో పడిపోవడం వలన పూర్తిగా కాలిన గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వారి వివరాలు తెలుసుకుని వెంటనే కమిటీ సభ్యులతో హాస్పిటల్ సందర్శించి వారికి గుత్తుల మీరాకుమార్ వెంటనే వారికి 20,000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్ప్పి శెట్టి వెంకటేశ్వర్ రావు , వర్కింగ్ పరెసిడెంట్ చింతపల్లి వెంకటేశ్వరరావు, అడ్వైసర్ కుడి పూడి గోవింద రావు, జాయింట్ సెక్రటరీ భవాని శంకర్, బొంతు వాసు, వనసర్ల బాబ్జి తదితరులు పాల్గొన్నారు.