Headlines

గోల్లపెల్లి మండల పరిధిలోని మల్లన్నపేట్ శంకారావుపెట్ బిబిరాజ్ పల్లె గ్రామంలో ఎస్సై నరేష్  ఆధ్వర్యంలో అవగహన కార్యక్రమం

ప్రెస్ నోట్

జగిత్యాల జిల్లా:

గోల్లపెల్లి మండల పరిధిలోని మల్లన్నపేట్ శంకారావుపెట్ బిబిరాజ్ పల్లె గ్రామంలో ఎస్సై నరేష్  ఆధ్వర్యంలో అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 

ఎస్సై నరేష్ గారు మట్లుడుతు ప్రతి ఒక్కరు బండి నడిపే వారు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ మరియు ఏల్మేట్ తప్పనిసరిగా ఉండాలి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.

 

గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించలని కోరారు.ప్రతి గ్రామంలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు ముందుకొచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.

తద్వారా గ్రామంలో జరిగే నేరాలను నియంత్రించవచ్చన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని  తెలిపారు.

ఈ కార్య క్రమంలో పోలిస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు యువకులు సర్పంచులు ఉప సర్పంచులు ఎంపిటీసి లు పాల్గొన్నారు.