Headlines

బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ అలీ..

 

మెదక్ జిల్లా చేగుంట మండల లో నేడు బిఅర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రాజానక్ ప్రవీణ్ కుమార్, మండల కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ అలీ మరియు జిల్లా నాయకులు విట్టల్ రెడ్డి,వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో కష్ట పడ్డ వారికీ సరిహయినా స్థానం లేయదు అని కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి కార్యకర్తలను పట్టించుకోవడంలేదని, మరి మాలాంటి సీనియర్ నాయకులకు కూడా గుర్తింపు ఇవ్వడం లేదని అందుకే రాజీనామా చేస్తున్నామని తెలియజేశారు