Headlines

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు,జలమండలి అధికారులతో జి. ఎం. సునీల్ గారు తో నిర్వహించిన సమావేశంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు…

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు,జలమండలి అధికారులతో జి. ఎం. సునీల్ గారు తో నిర్వహించిన సమావేశంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడం పై అశ్రద్ధ వహించకూడదని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టే వారికి సరైన డ్రైనేజీ, వాటర్ లైన్ వ్యవస్థ లేకుండా అనుమతులు ఎలా ఇస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీ అసోసియేషన్ ప్రజలు, మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.