Headlines

మల్కాజ్గిరి లో ఈ నెల 29న జరిగే బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా సోమవారం రోజు మాజీ కార్పొరేటర్ నీరుగొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మరియు మేడ్చల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ మల్లారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది..

మల్కాజ్గిరి లో ఈ నెల 29న జరిగే బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా సోమవారం రోజు మాజీ కార్పొరేటర్ నీరుగొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మరియు మేడ్చల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ మల్లారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు వరుణ్ తేజ్, శ్రీకాంత్, నవీన్, ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.