Headlines

స్పందనకు 194 అర్జీలు

చిత్తూరు జిల్లా

స్పందనకు 194 అర్జీలు

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, డి.ఆర్.ఓ ఎన్. రాజశేఖర్ లతో కలసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు.

మొత్తం : 194 అర్జీలు రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు శాఖ సంబంధించి 127,
డి ఆర్ డి ఎ 2,
హౌసింగ్ శాఖ 11,
వైద్య మరియు ఆరోగ్య శాఖ 2,
నగర పాలక సంస్థ 2,
డ్వామా 2,
పోలీసు శాఖ 2,
జిల్లా అటవీ శాఖ 1
ఎక్సైజ్ శాఖ 3,
దేవాదాయ శాఖ – 1,
ఏ డి సి సి బి –సి‌ఈ‌ఓ 1
ఇతరులు 40 ,
అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్, జెసి, డి.ఆర్.ఓ కి తమ వినతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.