Headlines

యాడికి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఈరోజు స్కూల్ పిల్లలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఫోక్సో చట్టం గురించి, చైల్డ్ మ్యారేజ్, ర్యాగింగ్ యాక్ట్ గురించి సభ ఏర్పాటు చేసి వివరించడం జరిగింది..

న్యూస్.9యాడికి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఈరోజు స్కూల్ పిల్లలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఫోక్సో చట్టం గురించి, చైల్డ్ మ్యారేజ్, ర్యాగింగ్ యాక్ట్ గురించి సభ ఏర్పాటు చేసి వివరించడం జరిగింది. ఏ ఎస్ ఐ రామాంజనేయులు