Headlines

ఓటు హక్కు వినియోగించుకోవాలని బిజెపి జిల్లా కార్యదర్శి ఓ బి సి మోర్చా మురళీ..

న్యూస్.9–;

 

అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలోని ప్రజలందరికీ కాలేజ్ స్టూడెంట్స్ కి విన్నపం మండల పరిధిలోని ఉన్న ప్రజలకి మరియు యువతి యువకులు ఓటు నమోదు కొరకు ఈనెల డిసెంబర్ 9 వరకు సమయం ఉన్నది కావున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాబోయే ఎలక్షన్ లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కు అది మన హక్కు మన బాధ్యత అలాగే ఓటు హక్కును తప్పకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని యువతి యువకులకు రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరుఉపయోగించుకుంటారని కోరుకుంటూ బిజెపి పార్టీ ఓబీసీ మోర్చా కార్యదర్శి మురళి కృష్ణ