Headlines

Editor

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ లు,నాయకులతో జరిగిన సమావేశం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ లు,నాయకులతో జరిగిన సమావేశంలో పార్లమెంట్ పరిశీలకులు పితాని సత్యనారాయణ గారు’ స్థానిక ఇన్చార్జ్ బొగ్గు రమణమూర్తి గారితో కలసి పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందారవు గారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గారిని గెలిపించేందుకు కృషి చేయాలని సమావేశంలో చర్చించడం జరిగింది.

Read More

మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.

  మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. అనే సామెతను నిజం చేసారు ఈ దాతలు. మండల కేంద్రమైన ఆలమూరుకు చెందిన ముద్రగడ్డ యేసు రాజు కుమార్తె అరుణ కుమారి ఆరవ తరగతి చదువుతుంది. ఈ చిన్నారికి గత కొన్ని రోజులగా ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా ఈ బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్యం అందించాలంటే మూడు లక్షలు వరకు వైద్య ఖర్చులు అవుతాయని వైద్యులు తెలిపినట్లు యేసు రాజు…

Read More

గంజాయి కలిగి ఉన్న ముగ్గురు అరెస్ట్.

కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ ఇటుక బట్టీలు సమీపంలో గంజాయితో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం వెస్ట్ బెంగాల్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక ఇటుక బట్టీలలో కార్మికులుగా పనిచేస్తున్నారని ఎక్కువ ధనార్జన చేయాలని దురుద్దేశంతో గంజాయి రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు వీరిపై నిఘా వుంచి అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 21 కిలోల…

Read More

కాణిపాకం శ్రీ స్వామివారి ఆలయం నందు లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము లో భాగంగా ఈరోజు వైభవంగా రెండవ రోజు పుష్కరిణి నందు మహా హారతులు

చిత్తూరు జిల్లా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి ఆలయం నందు లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము లో భాగంగా ఈరోజు వైభవంగా రెండవ రోజు పుష్కరిణి నందు మహా హారతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారు, విచ్చేసి పాల్గొని హారతి ఇచ్చారు, తర్వాత ఆలయంలో యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది….

Read More

ఏ.ఈ. పిల్లా సత్యనారాయణను పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి

  రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలనే దృఢ సంకల్పంతో విధులు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో నీటి పారుదల తీరును పరిశీలించడానికి వెళ్లి విధి నిర్వహణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆత్రేయపురం నీటి పారుదల శాఖ సహాయ ఇంజనీర్ పిల్లా సత్యనారాయణను ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

Read More

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటి వద్దనే ఉంటున్న ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి చెందిన నక్కరాజు కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటి వద్దనే ఉంటున్న ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి చెందిన నక్కరాజు కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.

Read More

స్వయంభు కాణిపాకం లో లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము సందర్భంగా శాస్త్రోప్తంగా ప్రత్యేక పూజలు

చిత్తూరు జిల్లా స్వయంభు కాణిపాకం లో లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము సందర్భంగా శాస్త్రోప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు వేద పండితులు ..లక్ష మోదక లక్ష్మీ గణపతి పవనము సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం సర్వాంగ సుందరంగా వివిధ రకాల పుష్పాలతో విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ముందుగా వినాయక స్వామివారి సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులను యాగశాలలో ఆసీనులను…

Read More

ఈనెల 3వతేది 2023 నుండి 5వ తారీఖు వరకు శ్రీ స్వామివారి సన్నిధిలో స్వామివారికి అత్యంత విశేషమైనటువంటి గ్రహ పీడ నివారణ

చిత్తూరు జిల్లా….. కాణిపాకం……….. శ్రీ గణేశాయ నమః ప్రసిద్ధి వినాయక స్వామి వారి పుణ్యక్షేత్రం కానిపాకం నందు ఈనెల 3వతేది 2023 నుండి 5వ తారీఖు వరకు శ్రీ స్వామివారి సన్నిధిలో స్వామివారికి అత్యంత విశేషమైనటువంటి గ్రహ పీడ నివారణ అయినటువంటి హవనం ఉద్దండు లేనటువంటి పండితుల చేత నిర్వహించడం జరుగుతున్నది. ఈ లక్షమౌదక హావనం నందు పాల్గొనడం ద్వారా విశేష మైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క మోదకములను…

Read More

ఘనంగా లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమం

చిత్తూరు జిల్లా ఘనంగా లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమం సత్య ప్రమాణాలకు నిలవైన కాణిపాకం శ్రీ స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు జరగనున్న లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం శుక్రవారం శాస్త్రక్తంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. లోక క్షేమం కోరుతూ దేశం సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా కాణిపాకం దేవస్థానంలో ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశులు ఆధ్వర్యంలో…

Read More

సదస్సు ప్రారంభం.

  విశాఖలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాzరంభించిన సీఎం వైయస్ జగన్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ , కరణ్ అదానీ, జీఎంఆర్, ప్రీతారెడ్డి

Read More