Headlines

తెలుగు ప్రజలకు మరో రైలు: మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ షురూ, టైమింగ్స్ ఇవే

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మద్య మరో కొత్త రైలు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్-విశాఖట్నం ఎక్స్‌ప్రెస్(12862) రైలును శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అవసరమన్నారు. త్వరలో ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి…

Read More

భూమా అఖిలప్రియ జైలుకి వెళ్ళిన సంఘటనలో భారీ ట్విస్ట్ !

ప్రస్తుతం ఏపీ మొత్తం నంద్యాల జిల్లా వైపు చూస్తోంది. దానికి కారణం.. అక్కడి టీడీపీ రాజకీయాలు. అవును.. వేరే పార్టీల నేతల కొట్లాట అంటే అదీ కాదు. టీడీపీ పార్టీలోనే పలు వర్గాలుగా విడిపోయారు. అసలే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఈసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, మరోవైపు యువనేత నారా లోకేశ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తన యువగళం పాదయాత్ర కూడా నంద్యాలకు చేరుకుంది.ఈనేపథ్యంలో టీడీపీ పార్టీలో వర్గపోరు ఒక్కసారిగా…

Read More

వంద రోజుల పాదయాత్ర.! నారా లోకేష్ ఘటికుడే.!

పాదయాత్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వెనకాల ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు గుమ్మరించినా.. జనంతో మమేకమవడమంటే, కత్తి మీద సాములాంటి వ్యవహారమే.! నిండా ముంచేసే వానలు.. నిలువునా మంట పెట్టేలా వుండే ఎండలు.. ఎముకలు కొరికే చలి.. ఇవన్నీ ఎదుర్కొనాల్సిందే. ఎన్ని ఏర్పాట్లు జరిగినాసరే, శారీరక కష్టం అనేది తప్పదు పాదయాత్ర చేసేవారికి. దానికి తోడు, రాజకీయంగా వెటకారాలు మామూలే. వారాంతపు సెలవులు తీసుకుని పాదయాత్రలు చేయడం.. ఉదయం, సాయంత్రం మాత్రమే పాదయాత్రలు చేయడం.. ఇలా…

Read More

దుద్దెడ గ్రామంలో ఓపెన్ జిమ్ కోసం నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గారి కి కృతజ్ఞతలు….

  ఆరేపల్లి మహదేవ్ గ్రామ సర్పంచ్ నూనె కుమార్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో యువకులకు వ్యాయామం చేసుకునేందుకు అందుబాటులో ఉండే విధంగా దుద్దెడ గ్రామానికి గ్రామ సర్పంచ్ ఆరెపల్లి మహదేవ్ మరియు బారాసా మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ గార్ల కోరిక మేరకు ఓపెన్ జిమ్ కోసం 7,20,000 రూపాయల నిధులను మెదక్ శాసనమండలి సభ్యులు వంటేరు యాదవ రెడ్డి గారు తన నిధుల నుండి…

Read More

జొన్నాడలో హిజ్రా దారుణ హత్య..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా.. కొత్తపేట.. అంబేద్కర్ కొనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో 216(ఏ) జాతీయ రహదారిపై కాలువ డ్యామ్ వద్ద హిజ్రాను గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేసి పంట కాలువలో విసిరి వేశారు.స్థానికులు తెలియజేసిన వివరాలు ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా మాధవరం మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మరిపట్ల ఆనంద్ (33) అనే వ్యక్తి (హిజ్రాను) గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి తీవ్రంగా గాయపరిచి హత్యచేసి పంట కాలువలో విసిరివేశారు.ఈ మేరకు…

Read More

జీవో నెంబర్ 1 రద్దు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు….

జీవో నెంబర్ 1 రద్దు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు…. //అంబేథ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం// ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి తెచ్చిందని హైకోర్టు ఆ జీవోను కొట్టు వేయడం ప్రజలు ప్రతిపక్షాలు భయాందోళనలును నిజం అని రుజువు చేసేలా కోర్టు తీర్పు రావడం హర్షణీయమని ఈరోజు రావులపాలెం టీడీపీ పార్టీ ఆఫీసులో జరిగిన విలేఖరుల సమావేశంలో సత్యానందరావు అన్నారు. ఇరుకు రోడ్డులో సభలు, రోడ్ షోలు నియంత్రించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో…

Read More

తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న నారా చంద్రబాబునాయుడు గారి “రైతు పోరుబాట”

తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న నారా చంద్రబాబునాయుడు గారి “రైతు పోరుబాట” సమావేశానికి రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీ వాహనాలతో బయలుదేరిన కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు గారు మరియు నాయకులు,కార్యకర్తలు.

Read More

*కుటుంబం మొత్తానికి భీమా కల్పించాలి.*.

  చంద్రన్న భీమా మాదిరిగానే వైయస్సార్ భీమాలోను కుటుంబం మొత్తానికి భీమా పథకం వర్తింప చేయాలి.. కుటుంబ సభ్యులను కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు, ఆసరా కల్పించిన చంద్రన్న భీమా పథకాన్ని వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నాడు కుటుంబంలో ఎవరూ చనిపోయినా, చంద్రన్న భీమా పథకం వర్తించగా, నేడు వైయస్ఆర్ భీమా పధకం కుటుంబంలో ఒక్కరికీ మాత్రమే వర్తిస్తుంది. నాడు చంద్రన్న భీమాలో సహజ మరణానికి రెండు లక్షలు ఇవ్వగా, నేడు ఒక లక్ష మాత్రమే ఇస్తున్నారు….

Read More

విరూపాక్ష సక్సెస్.. సాయి ధరమ్‌కి మంచు మనోజ్ బిర్యానీ పార్టీ!

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘విరూపాక్ష’ (Virupaksha). కొత్త దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంయుక్త (Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ ఇప్పటి వరకు 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఫస్ట్ తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన…

Read More

యువగళం పాదయాత్ర దెబ్బకి రోడ్డు మీదికి వస్తోన్న వైసీపీ దొంగల బ్యాచ్ : నారా లోకేశ్

యువగళం పాదయాత్ర దెబ్బకి వైసీపీ దొంగల బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. లోకేష్ ని అడ్డుకుంటాం అంటూ సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా చచ్చిన శవాలు కూడా సవాళ్లు విసరడం వింతగా ఉందన్నారు. ‘అడ్డుకోవడానికి ఎంత మంది వచ్చినా మేము రెడీ…తన్నులు తినడానికి మీరు రెడీనా?’ అని లోకేశ్ సవాల్ చేశారు. అబద్దానికి మానవ రూపం జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ కు ఒక శాపం ఉంది…..

Read More