Headlines

మంథని సామాజిక వైద్య శాలలో నిరసన కార్యక్రమం..

న్యూస్ 9 రిపోర్టర్ మంథని పెద్దపల్లి జిల్లా మంథని,కోలుకత్తలో పీజీ వైద్యురాలి పై హత్యచారం ఘటనకు నిరసనగా నల్ల బ్యాడ్జిలు ధరించి we వాంట్ జెస్టిస్, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు…పచ్చిమ బెంగాల్ -కోలుకత్తా ఘటన అత్యంత దారుణమాని,మహిళ డాక్టర్స్ కు తగిన భద్రత, రక్షణ లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసారు… ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చెర్యలు తీసుకోవాలని మహిళ డాక్టర్స్ కోరారు.. ఈ కార్యక్రమం లో డాక్టర్ నాగమణి, నర్సింగ్ సూపరిడెంట్…

Read More

మెదక్ జిల్లా రేగోడు ఎస్సైగా పోచయ్య ప్రజాకాలం

న్యూస్..9 మెదక్ జిల్లా రేగోడు ఎస్సైగా పోచయ్య ప్రజాకాలం ప్రతినిధి ఆగస్టు.16 మెదక్ జిల్లా రేగోడు పోలీస్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేసిన రాజయ్య మెదక్ ఎస్పీ కార్యాలయానికి బది బదిలీ కావడంతో పోలీస్ స్టేషన్కు ఎస్సైగా పోచయ్య బాధ్యతలు చేపట్టనున్నారు

Read More

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే..పుట్ట. మధుకర్ -శైలజ దంపతులు…

న్యూస్ 9 రిపోర్టర్ చేరాల. రవీందర్ మంథని, పెద్దపల్లి కరీంనగర్ పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లోని మాత శిశు ఆరోగ్య కేంద్రం లో శుక్రవారం రోజున సూరయ్య పల్లి గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆరెల్లి. కొమురయ్య గౌడ్ కుమారుడు సంతోష్ -దీప్తి దంపతులకు పాప జన్మించగా ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని, చిన్నారిని ఆశీర్వాధించి, దీప్తి -సంతోష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ -శైలజ…

Read More

సామజిక వైద్యాశాల సూపరిండెంట్ రాజశకర్ ను సస్పెండ్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కు వినతి పత్రం..

న్యూస్ 9 రిపోర్టర్ చేరాల. రవీందర్ మంథని, పెద్దపల్లి, కరీంనగర్   పెద్దపల్లి జిల్లా మంథని లో సామాజిక వైద్యాశాలలో ఒప్పంద కార్మికురాలుగా పనిచేసే విష్ణు భక్తుల పూర్ణిమ తో బూట్లను తుడిపించుకున్న సూపరిడెండ్ రాజశేకేర్ ను సస్పెండ్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కు సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి జీ జ్యోతి తో కలసి పూర్ణిమ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఆగష్టు 15 న జెండా వందనం తరువాత…

Read More

ఘనంగా 78 వ స్వాతంత్ర వేడుకలు..

న్యూస్ 9 రిపోర్టర్ చేరాల. రవీందర్ మంథని, పెద్దపల్లి, కరీంనగర్ పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయం లో 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మంథని మున్సిపల్ చైర్మన్ పీ రమ సురేష్ రెడ్డీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగపలమే మనకు స్వేచ్ఛ వచ్చినదాని కొనియాడారు. చిన్నారులకు, బుక్స్, పెన్నులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో మంథని మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి,…

Read More

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు అవమానం..

NewS 9 రిపోర్టర్ చేరాల రవీందర్ మంథని పెద్దపల్లి, కరీంనగర్   హైదరాబాద్ : ఆగస్టు 15 సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం ఎదురైంది..జిల్లా కలెక్టరే ఏకంగా జెండాను తలకిందులుగా ఎగరేశారు. 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో జెండా ఎగరే సేందుకు సిద్ధమయ్యారు. జాతీయ జెండా పైకి వెళ్ళాక జెండా ముడి విప్పగా తలకిందులుగా ఎగరడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెంటనే…

Read More

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,  స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క…

న్యూస్ 9 రిపోర్టర్ మంథని, పెద్దపల్లి కరీంనగర్.   ములుగు జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు….   త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క…   ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు….   ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానం లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు…

Read More

మెదక్ జిల్లా రేగోడు మండలం కోప్సన్ నెంబర్ చోటు బాయ్ చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు గిఫ్టులు ఇవ్వడం జరిగింది..

న్యూస్. 9 మెదక్ జిల్లా రేగోడు మండలం కోప్సన్ నెంబర్ చోటు బాయ్ చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు గిఫ్టులు ఇవ్వడం జరిగింది

Read More

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు భారతదేశ 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేరేడ్మెట్ చౌరస్తాలో జాతీయ జెండా ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు భారతదేశ 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేరేడ్మెట్ చౌరస్తాలో జాతీయ జెండా ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Read More

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ప్రజలకి అరుంధతి హాస్పిటల్ ద్వారా ఉచిత అంబులెన్స్ సేవల్ని పంద్రాగస్టు రోజు అంబులెన్స్ సేవలు ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు..

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ప్రజలకి అరుంధతి హాస్పిటల్ ద్వారా ఉచిత అంబులెన్స్ సేవల్ని పంద్రాగస్టు రోజు అంబులెన్స్ సేవలు ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు ఇప్పటికే అరుంధతి హాస్పిటల్ ద్వారా అనేక రకాల ఆరోగ్యపరమైన సేవలు అందించడం జరుగుతుంది దీనికి తోడు అంబులెన్స్ సేవలు కూడా కొనసాగుతాయని అన్నారు, అంబులెన్స్ ప్రారంభోత్సవం సేవలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మీనా ఉపేందర్ రెడ్డి, మేకల సునీత రాము…

Read More