Headlines

మల్కాజిగిరి డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ.శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి…

*ఈ రోజు మల్కాజిగిరి డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ.శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి తరపున శ్రీ నిరుగొండ జగదిశ్ గౌడ్ గారు (మాజీ కార్పొరేటర్ మల్కాజిగిరి) పలు కాలనీలలో బలరాం నగర్, సీతారాం నగర్, ఇంటింటికి ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు,ఉద్యమ నాయకులు, సీనియర్ నాయకులు,మహిళా సోదరీమణులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.*

Read More

జీవ కణాలపై విస్తృత పరిశోధనలు…

జీవ కణాలపై విస్తృత పరిశోధనలు   పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 7 :   జీవ కణాలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ (కోల్ కతా) శాస్త్రవేత్త డాక్టర్ ఆయాత్తి మల్లిక్ గుప్తా తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్) లోని బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఇన్ సిలికో మాక్రో మోలక్యులర్ మోడలింగ్ అండ్ వర్చువల్ స్క్రీనింగ్ అనే అంశంపై రెండు…

Read More

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో పూర్తిగా తడిచిపోయిన వరి ధాన్యం ఓట్లు వేయమని తిరుగుతున్న రాజకీయ నాయకులకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి..

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో పూర్తిగా తడిచిపోయిన వరి ధాన్యం ఓట్లు వేయమని తిరుగుతున్న రాజకీయ నాయకులకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి ఓట్లు సీట్లు కాదు రైతుల బాధలు కూడా పట్టించుకోండి రైతు లేని రాజ్యం లేదనిఉపన్యాసం ఇచ్చే రాజకీయ నాయకుల్లారా ఇకనైనా రైతును ఆదుకోండి ఇప్పటివరకు ఐకెపి సెంటర్లు ప్రారంభించక రైతుల వడ్లు పూర్తిగా నాని పోవడం జరిగింది వెంటనే తడిచిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని భారతీయ కిసాన్…

Read More

కొండపాక మండలం దుద్దెడా గ్రామం లో బి ఆర్ ఎస్ ఎన్నికల ఇంటి ఇంటి ప్రచారం…

కొండపాక మండలం దుద్దెడా గ్రామం లో బి ఆర్ ఎస్ ఎన్నికల ఇంటి ఇంటి ప్రచారం లో భాగంగా తిరుగుతూ కె సి ఆర్ చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పల్లెలను అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి త్రాగు నీరు ఇల్లు లేని వారికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వ్యవసాయానికి 24 గంటల కరెంటు కళ్యాణ లక్ష్మి బీడీల పెన్షన్ వికలాంగుల పెన్షన్ మొదలైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో అభివృద్ధి చేశాడు అని…

Read More

నేరేడ్‌మెట్ డివిజన్ లో బీఆర్‌ఎస్ లోకి చేరిన యాభై మంది యువత…

నేరేడ్‌మెట్ డివిజన్ లోని నేరేడ్‌మెట్ చౌరస్తాలో మల్కాజిగిరి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి అద్వర్యంలో మధుర నగర్ కి చెందిన యాభై మంది యువత బీఆర్‌ఎస్ లో చేరడం జరిగింది.   కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి 136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్మెట్.

Read More

నేరేడ్మెట్ డివిజన్ లోని స్వాగత్ ఫంక్షన్ హాల్ లో *నేరేడ్మెట్ 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్…

నేరేడ్మెట్ డివిజన్ లోని స్వాగత్ ఫంక్షన్ హాల్ లో *నేరేడ్మెట్ 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్* వాళ్ళు ఏర్పటు చేసిన మీటింగ్‌లో పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మరియు మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి గారు.వాలకి ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండ అవి తీర్చే ప్రయత్నం చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.   కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి 136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్‌మెట్.

Read More

ప్రజా సంకల్ప యాత్రకు ఆరేళ్లు–డిప్యూటీ సీఎం కొట్టుసత్యనారాయణ..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 6: .ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసుకుని నేటితో ఆరు సంవత్సరాలు. దేశ రాజకీయాలు మలుపు తిప్పిన రోజు నవంబర్ 6, తేదీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు తాడేపల్లిగూడెం పట్టణంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్ వద్ద సంబరాలు నిర్వహించారు . ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తొలుత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. . 2017 నవంబర్ ఆరో తేదీన…

Read More

బిజెపి తరఫునుంచి ప్రసన్న నాయుడుకు టికెట్ కేటాయించాలని కార్యకర్తల డిమాండ్…

ఒక మహిళ న్యాయవాదిగా గత 23 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ప్రజలకు న్యాయవృత్తిలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ గత తొమ్మిది సంవత్సరాల క్రితం తన యొక్క శ్రమను గుర్తించి బిజెపి పార్టీలో ఆహ్వానించడమే కాకుండా రెండుసార్లు కార్పొరేటర్గా మల్కాజ్గిరి నియోజకవర్గం నేరేడ్మెట్ నుంచి బరిలో దింపిన యెడల స్వల్ప ఓట్లతో టిఆర్ఎస్ చేసిన మోసపూరితమైన తీరులో ఓడిపోవడం అందరికీ తెలిసిన వాస్తవమేనని ప్రజలు తెలియజేశారు. ఒక…

Read More

దేశ భవిష్యత్తును నిర్ణయించేవి ప్రయోగశాలలే..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 6:   దేశ భవిష్యత్తును నిర్ణయించేవి తరగతి గది, ప్రయోగశాలలేనని ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ (కోల్ కతా) శాస్త్రవేత్త డాక్టర్ ఆయాత్తి మల్లిక్ గుప్తా తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్) లోని బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఇన్ సిలికో మాక్రో మోలక్యులర్ మోడలింగ్ అండ్ వర్చువల్ స్క్రీనింగ్ అనే అంశంపై రెండు రోజులు పాటు నిర్వహించనున్న వర్క్ షాప్…

Read More

ఈరోజుబందారం నుండివివిధ పార్టీల నుండికాంగ్రెస్ లో భారీ చేరికలు…

కొండపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు లింగారావు,యువజనఅధ్యక్షులు బట్ట పరశురాములు,సీనియర్ నాయకులుగంగుల మల్లేశం,బట్ట రాజు,గంగుల వెంకటేశం,చెప్పాల తిప్ప స్వామి,కొలుపులు ఐలయ్య,బడే కోల్ నరేష్ఆధ్వర్యంలోనర్సారెడ్డి చేతుల మీదుగాకండవ కప్పుకున్న నాయకులువార్డు సభ్యులు దుద్దడ నరేష్ గౌడ్,రాగల రాజు,దుంబాల వెంకటేశు,దుంపల స్వామి,జెట్టి రమేష్,,గంగుల కిష్టయ్య,దండవుల ఆంజనేయులు,దండవుల ప్రశాంత్,, కొన్నే రాజు,గొట్టే పెద్దమల్లేశం,చింతల శ్రీనివాస్,కొమురవెల్లి అఖిల్, గణేష్ నాయకులుచేరికయ్యారు..

Read More