Headlines

కొత్తపేట టౌన్ నూతన పార్టీ ప్రెసిడెంట్ గా బ్రహ్మాజీ

కొత్తపేట టౌన్ నూతన పార్టీ ప్రెసిడెంట్ గా బ్రహ్మాజీ //డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా// కొత్తపేట మండలం కొత్తపేట టౌన్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా సలాది బ్రహ్మాజీని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మాజీకి శుభాకాంక్షలు తెలియచేశారు.

Read More

గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు

గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు కొత్తపేట // సమాజంలో అట్ట అడుగు అణగారిన వర్గాలకు విద్య అవసరమని మహిళ సాధికారిత కోసం ఆనాడే ఉద్యమించిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు పూలమాలవేసి…

Read More

*మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు?

యాడికి మండలా బిజెపి అధ్యక్షుడు పొట్టే గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 💥 మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి? ఈ పథకం యొక్క వివరాలు తెలుపుతూ ఎవరైనా పిల్లలు 0 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి…

Read More

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ గౌడ సాధికార కమిటీ అధ్యక్షులుగా నియమితులైన మిద్దె ఆదినారాయణ

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ గౌడ సాధికార కమిటీ అధ్యక్షులుగా నియమితులైన మిద్దె ఆదినారాయణను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే సభ్యులుగా నియమితులైన మిద్దె శ్రీరామమూర్తి,వెలిగొట్ల త్రిమూర్తులు,వీరి గోపాలకృష్ణ లను వాడపాలెం గ్రామంలో వారి కార్యాలయం వద్ద దుశ్సాలువాతో సత్యానందరావు సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటిని పదవులుగా కాకుండా బాధ్యతలుగా భావించి పార్టీ కోసం కృషి చేయాలని తెలియజేశారు.పార్టీ కుటుంబ సభ్యులను సమన్వయం చేసుకుంటూ,ప్రజా సమస్యలపై…

Read More

మంచి విజన్ ఉన్న నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు.. మహారాష్ట్ర రైతు సంఘం నాయకులు..

  ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కుకునూరు పల్లి రైతు వేదిక ని మహారాష్ట్ర రైతు సంఘం నాయకులు fdc చైర్మన్ ప్రతాప్ రెడ్డి తో కలిసి పర్యటించారు.. గజ్వేల్ నియోజకవర్గం లో అత్యాధునిక పద్ధతులతో దేశానికే ఒక రోల్ మోడల్ గా నిర్మించిన రైతు వేదికలు మరియు కాలేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ ని వారు చూడటం జరిగింది.వారికి ఈ సందర్భంగా కుకునూరు పల్లి సర్పంచ్ జయంతి నరేందర్ ఆర్ బి ఎస్ కోఆర్డినేటర్…

Read More

పక్షవాతం వచ్చి తీవ్ర అనారోగ్యంతో మంచం కుటుంబసభ్యులకు ఆర్ధిక సహాయం

పక్షవాతం వచ్చి తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టిన రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామానికి చెందిన నేకురి మసేనును ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి 20 వేల రూపాయలు ఆర్ధిక సహాయం కుటుంబసభ్యులకు అందచేశారు.

Read More

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైకాపాని ఆశీర్వదించండి. — ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.

రాష్ట్రంలో కుల మత ప్రాంత భాషలకు అతీతంగా సంక్షేమ పథకాలు అర్హులకు అందాలంటే మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు వైకాపాను ఆశీర్వదించాలని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలో గడపగడపకు వైయస్సార్ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆ గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ గడపగడపకు అందుతున్న సంక్షేమ పథకాలపై మహిళల నుండి…

Read More

తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు

తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదన్నారు. శనివరం సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని.. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో కుటుంబ పాలనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ముందుగా ప్రధాని తెలుగు ప్రసంగం ప్రారంభించడం విశేషం. ప్రియమైన సోదర సోదరీమణులారా.. అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలు…

Read More

చార్జీల పెంపుతో ప్రజలకు షాక్ పై షాక్

చార్జీల పెంపుతో ప్రజలకు షాక్ పై షాక్ ఏడుసార్లు విద్యుత్తు చార్జీలు పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం మీద భారం రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు కొత్తపేట // కరెంటు వైర్లు ముట్టుకుంటే కరెంటు షాక్ కొడుతుందని ప్రజలకు తెలుసు కానీ వైసీపీ ప్రభుత్వంలో కరెంట్ బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొడుతుందని దాంతో ప్రజలు జేబులు కాలిపోతున్నాయని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల…

Read More

ఏసుతత్వం ప్రేమతత్వం అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

  ప్రేమ తత్వమే యేసు తత్వం అని తోటి వారు అందరినీ ప్రేమించాలని, కక్షలు, కార్పణ్యాలకు అందరూ దూరంగా ఉండాలని ఏసు ప్రపంచానికి చాటిచెప్పారని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈస్టర్ సందర్భంగా రావులపాలెం మండలం పొడగట్లపల్లి వినాయకపాలెం రోడ్డులో గల సియోను ప్రార్ధనా మందిరం నందు జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్ధనా మందిరానికి గల కరెంటు సమస్యను సంఘ సభ్యులు చిర్ల దృష్టికి…

Read More