Headlines

వేసవిలో విసనకర్రలకు తగ్గని ఆదరణ.టెక్నాలజీని తట్టుకుని నిలబడుతుంది..

టెక్నాలజీ పెరిగింది… ఎన్నో ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.తరతరాలుగా వస్తున్న అనేక వస్తువులు మాయమైపోతున్నాయి. కాని ఎంత టెక్నాలజీ పెరిగి నప్పటికీ వేసవిలో ఈ విసనకర్రల (చేతిపంకాలు)కు డిమాండ్ తగ్గడం లేదు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వంటివన్నీ ఈ వేసవి లో ఎంత దోహదపడతాయి. అయితే వీటన్నిటికీ విద్యుత్తు మూలం. కాని ఇవేమీ లేకుండా అందరికీ వేసవిలో ఉక్క పోత నుంచి ఉపశమనం ఇస్తాయి ఈ విసనకర్రలు. అందుకనే వాటికి ఆదరణ కొనసాగితూ వస్తుంది. నాలుగైదు…

Read More

కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో సంతమార్కెట్ ఏరియా నందు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 1కోటీ 2లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పనులకు ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి పూజాకార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు…

కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో సంతమార్కెట్ ఏరియా నందు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 1కోటీ 2లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పనులకు ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి పూజాకార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.   అనంతరం వానపల్లి గ్రామ దేవత పల్లాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం కొరకు 3 లక్షల రూపాయలు సొంత నిధులు చెక్కురూపంలో ఆలయ కార్యనిర్వాహణాధికారికి అందచేశారు.

Read More

రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా డీ ఒకరికి తీవ్ర గాయాలు.

మండల పరిధి చొప్పెల్ల లాకుల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం రాజమహేంద్రవరం వైపు నుండి రావులపాలెం వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అదే మార్గంలో వ్యతిరేక దిశలో వెళ్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా అతనిని హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఫోటో హుటా హుటీన హైవే…

Read More

మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు.ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్

 15 నుంచి ఒంటిపూట బడులు*  ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్*   రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 15 నుంచి. ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. | ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ క్లాసులు కొనసాగ నున్నాయి. 2022-23 అకడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 24 వరకూ అన్ని స్కూళ్లు ఇదే టైమ్ టేబుల్ ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే,…

Read More

ప్రమాద బాధితులను పరామర్శించిన బండారు…

కొత్తపేట నియోజకవర్గం మందపల్లి గ్రామంలో అదుపుతప్పిన ఆటో చెట్టుకు ఢీ కొట్టడంతో గాయపడిన ప్రయాణికులను రావులపాలెంలోని విజయ ఆసుపత్రికి వెళ్ళి బాధితులను కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శించారు.వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ మరియు గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read More

BJP MLC ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్రమోడి గారి ఆశీస్సులతో పోటీ చేయనున్న రాఘవేంద్ర నగరూరు..

BJP MLC ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్రమోడి గారి ఆశీస్సులతో పోటీ చేయనున్న రాఘవేంద్ర నగరూరు ప్రముఖ న్యాయవాది గారికి అమూల్యమైన మీ ఓటును మొదటి ప్రాధాన్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించిన కోరుతున్నాం. ఈనెల 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు యాడికి మండలం హై స్కూల్ నందు జరుగును ఎమ్మెల్సీ ఓటు తో పాటు ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు తీసుకెళ్లాలి. యాడికి మండల భాగమైన ఇలా వద్దకు వెళ్లి చందన మరియు కేశిరాయన…

Read More

సిద్దిపేట జిల్లాలోని గ్రామపంచాయతీ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం

ఈరోజు సిద్దిపేట జిల్లాలోని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అధికారి కార్యాలయంలో గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారి వారు అందుబాటులో లేనందున ఏవో సార్ గారికి డీఎల్పి ఓ సార్ గారికి గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం టిఆర్ఎస్కెవి అనుబంధం సంఘం జిల్లా అధ్యక్షులు రాగల లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇవ్వనైనది ఈ కార్యక్రమంలో సంగం జిల్లా గౌరవ…

Read More

ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిరసన సెగ.

కొత్తపేట మండలం వానపల్లి:- సత్యమాంబ నగర్ లో మస్కపల్లి త్రిమూర్తులు అధ్వర్యంలో అగ్నికుల క్షత్రియులు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. మంగళవారం కాలువ గట్టునా అనుకుని ఉన్న పిష్ మార్ట్ ను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తొలగించడంపై *రాష్ట్ర మత్యకార సంక్షేమ సమితి కార్యదర్శి మస్కపల్లి త్రిమూర్తులు మాట్లాడుతూ…* స్థానిక శాసన సభ్యుల సహకారంతో పిష్ మార్ట్ కి సంబంధించి రుణాలు మంజూరు చేసి. వారే అక్కడ నిర్మించాలని సూచించి మరలా అధికారపార్టీ నాయకుల అండదండలతో వారే…

Read More

ఉల్లాసం ఉత్సాహంగా విద్యార్థులు.కేబి కళాశాలలో పేస్ట్ ఉత్సవం..

ఉల్లాసం ఉత్సాహంగా విద్యార్థులు కేబి కళాశాలలో పేస్ట్ ఉత్సవం కొత్తపేట కాంతి భారతి జూనియర్ కళాశాలలో( కె.బి కళాశాల) బుధవారం సెకండ్ ఇయర్ విద్యార్థినీ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో కలిసి ఉల్లాస ఉత్సాహంగా ఫెస్టి ఉత్సవాన్ని సంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ టి దొరబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో ఎదుర్కొనే విషయాలను విధి విధానాలను వివరిస్తూ ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలని విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను…

Read More

70 ఏళ్లలో 16 మంది మహిళలు అసెంబ్లీకి వెళ్లారు.చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు దొరకని ఆమోదం..

70 ఏళ్లలో 16 మంది మహిళలు అసెంబ్లీకి వెళ్లారు చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు దొరకని ఆమోదం   ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. కాని రాజకీయ రంగంలో మాత్రం ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ ఒక్క రంగంలో మగ మహారాజులదే పై చేయిగా నిలుస్తుంది. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ బిల్లు దశాబ్దాల కాలంగా ఆమోదం పొందలేక పోతుంది. కాని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం…

Read More