Headlines

ఏ.ఈ. పిల్లా సత్యనారాయణను పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి

  రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలనే దృఢ సంకల్పంతో విధులు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో నీటి పారుదల తీరును పరిశీలించడానికి వెళ్లి విధి నిర్వహణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆత్రేయపురం నీటి పారుదల శాఖ సహాయ ఇంజనీర్ పిల్లా సత్యనారాయణను ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

Read More

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటి వద్దనే ఉంటున్న ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి చెందిన నక్కరాజు కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటి వద్దనే ఉంటున్న ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి చెందిన నక్కరాజు కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.

Read More

సదస్సు ప్రారంభం.

  విశాఖలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాzరంభించిన సీఎం వైయస్ జగన్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ , కరణ్ అదానీ, జీఎంఆర్, ప్రీతారెడ్డి

Read More

అంబాజీపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అస్వస్థత..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా : అంబాజీపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అస్వస్థత.. స్పృహ తప్పి పడిపోయిన 20 మంది విద్యార్థినులు ఈవెంట్స్ కోసం మండుటెండలో రన్నింగ్ చేయడంతో స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థినులు అంబాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలు

Read More

ఫోన్‌లో గేమ్స్ ఆడవద్దనందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

సిటిబ్యూరోః ఫోన్‌లో గేమ్స్ ఆడవద్దని తల్లిదండ్రులు మందిలించినందుకు మనస్థాపం చెందిన విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.సైదాబాద్‌కు చెందిన విద్యార్థిని ధృవ(16) ఇంటర్ చదువుతోంది. పరీక్షలు దగ్గపడుతున్నా కూడా బాలిక మొబైల్ ఫోన్‌లో నిత్యం గేమ్స్ ఆడుతోంది. దీంతో తల్లిదండ్రులు గేమ్స్ ఆడవద్దని, చదువుకోవాలని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన…

Read More

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ట్రావెన్కోర్ మహారాణి రాజమాత గౌరీ లక్ష్మీబాయి

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ట్రావెన్కోర్ మహారాణి రాజమాత గౌరీ లక్ష్మీబాయి ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కేరళకు చెందిన, ట్రావెన్కోర్ మహారాణి గౌరీ లక్ష్మీబాయి స్వామి వారిని దర్శించుకున్నారు. వారిని ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశు, రాజగోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని అందజేసి, వేద పండితులు, వేద…

Read More

ఆలమూరు తహశీల్దార్ గా ఐ.పి శెట్టి

  ఆలమూరు.. ఆలమూరు మండల తహశీల్దార్ గా ఐ.పి.శెట్టి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురం కలెక్టరేట్ లో డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై ఆలమూరు తహశీల్దార్ గా నియమించబడ్డారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు డిప్యూటీ తహశీల్దార్ జానకి రాఘవ, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బందితో పాటు పలువురు మర్యాద పూర్వకంగా ఆయనను కలుసుకుని అభినందనలు తెలిపారు.

Read More

మైనర్ యువతి, యువకులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నా.. ఎస్సై కృష్ణమాచారి..

  రాజోలు:-మైనర్ల మరియు లైసెన్స్ లేని వారిపైనే రాజోలు ఎస్ఐ కృష్ణమాచారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా ఎస్పీ సుదీర్ కుమార్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.. కోనసీమజిల్లాలో ఏదోచోట తరుచూ అతివేగంతో మైనర్లు బైక్ డ్రైవ్ చేస్తూ ప్రమాదాలు జరుగుతున్నా నేపథ్యంలో మైనర్లు మరియు లైసెన్స్ లేని యువకులను స్పెషల్ కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కలిగిస్తున్నారు..ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణమాచారి మాట్లాడుతూ కోనసీమజిల్లా ఎస్పీ సుదీర్ కుమార్ ఆదేశాల మేరకు మైనర్ యువత…

Read More

అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించు కున్న ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.

అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించు కున్న ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.

Read More

అన్ని వయసుల వారికి నడక మంచిది. అలాంటి ఆరోగ్య కరమైన నడక..

అన్ని వయసుల వారికి నడక మంచిది. అలాంటి ఆరోగ్య కరమైన నడక.. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగితే మరింత ఆరోగ్యం. ఆత్రేయ పురం మండల కేంద్రంలో మంచినీటి చెరువు ఊరి మధ్యలో ఉంది. దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ చేపడితే అటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటమే కాదు.. నడక వ్యాయామం చేపట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రామస్థులు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గి రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జగ్గి…

Read More