Headlines

ప్రధాని ఇంటిపై డ్రోన్ కలకలం.. అప్రమత్తమైన అధికారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటిపై డ్రోన్ కలకలం రేపింది. న్యూఢిల్లీలోని ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్ కలకలం రేపింది. నో ఫ్లయింగ్ జోన్‌లో ఎగురుతున్న డ్రోన్‌ను భద్రత సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు.
డ్రోన్ ఆచూకిని కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నించిన లభ్యం కాలేదు. ప్రధాని భద్రతా సిబ్బంది ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సెక్యూరిటీని మరింత అప్రమత్తం చేశారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.