Headlines

ఆలమూరు మండల గౌడ సంఘం ప్రముఖ నేత అనేo వెంకన్నకు ఉగాది పురస్కారంగా నంది అవార్డు రావడం చాలా హర్షినియం! ఆలమూరు మండల శెట్టిబలిజ ప్రముఖ నాయకులు శుభాకాంక్షలు!..

బీసీ నాయకులలో ఆలమూరు మండలంలో ప్రముఖ స్థానం సంపాదించుకున్న ఆనెo వెంకన్న (కొబ్బరికాయలు మాజీ వ్యాపారస్తులు వెంకన్న) వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేయుచున్నాము. రేపు రాబోతున్న ఉగాది సందర్భంగా ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తో అడ్వాన్స్ గా శుభాకాంక్షలు! బీసీ శెట్టిబలిజ మండల సంఘం నుంచి తెలియజేయుచున్నాము. ఒక గొప్ప పురస్కారం అందుకున్న మంచి మనసున్న వ్యక్తిగా, పదిమందికి ఆత్మీయుడుగా, అందరి కససుఖాల్లోనూ, నేనున్నానని స్నేహభావంతో ముందుకు సాగుతూ, అందరినీ ఆప్యాయతతో పలకరించే గొప్ప…

Read More

పలివెల లాకు షట్టర్లు అమరిక మరియు మరమ్మత్తులు అనంతరం ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి..

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల వద్ద అమలాపురం ప్రధాన కాలువకు పూర్తి అయిన పలివెల లాకు రెండు షట్టర్లు వియర్ యొక్క షట్టర్లు అమరిక మరియు మరమ్మత్తుల పనులను పరిశీలించి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. అలాగే రెండు షట్టర్లకు పనులు జరగవలసిన పనులను ప్రారంభించారు.   ఈ సందర్భంగా శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గోదావరి నదికి పైనుండి రావాల్సిన నీరు సరిగా రాకపోవడం వలన ఏర్పడిన…

Read More

నేడు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు 78 మంది లబ్ది దారులకు పంపిణీ చేసిన బోథ్ శాసన సభ్యులు శ్రీ రాథోడ్ బాపూ రావు,…

నేడు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు 78 మంది లబ్ది దారులకు పంపిణీ చేసిన బోథ్ శాసన సభ్యులు శ్రీ రాథోడ్ బాపూ రావు, *తలమడుగు ZPTC గోక గణేష్ రెడ్డి*, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంది పొచ్చు బాయి, MRO వనజ రెడ్డి, MPDO రమాకాంత్, ఉప సర్పంచ్ నర్సింహులు, BRS పార్టీ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్, mptc వెంకన్న యాదవ్, BRS మండల కన్వీనర్ వెంకటేష్,…

Read More

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు..నేటి నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రాగిజావ..కొత్తపేటలో ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల..

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు నేటి నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రాగిజావ కొత్తపేటలో ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వారంలో మూడు రోజులు జగనన్న గోరుముద్ద మెనూలో రాగిజావ అందించడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.   కొత్తపేట బాలికొన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకంలో రాగిజావ కార్యక్రమాన్ని చిర్ల…

Read More

నాటికలను ఆదరిద్దాం రండి.–:విక్టరీ వెంకటరెడ్డి..

నాటికలకు చారిత్రాత్మక ప్రాచుర్యం ఉంది. సినిమాలు రాకముందు ప్రజలను చైతన్య పరచడంలోనే కాకుండా ఆహ్లాదం, కాలక్షేపం, వినోదం అందించడంలో నాటికలు ప్రముఖ పాత్ర పోషించాయి. నాటికల ద్వారా అనేక సందేశాత్మక వాస్తవాలను ప్రదర్శించేవారు. అలనాటి స్వాతంత్రోద్యమంలో ఈ నాటికలు కీలకపాత్ర పోషించాయి. బ్రిటిష్ పాలకుల అరాచకాలపై సామాన్యులను సైతం చైతన్యపరిచేవి. అలాగే ఉమ్మడి కుటుంబాల బాంధవ్య విలువలు, అన్నదమ్ముల అనుబంధాలు, అక్క చెల్లెల ఆప్యాయతలు తదితర అంశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించేవారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలను, అసమానతలను…

Read More

పని చేసేవాడు మాటలు చెప్పాడు – చేసి చూపెడతాడు అనడానికి నిదర్శనం ఎమ్మెల్యే చిర్ల – ఎస్సి సెల్ ఛైర్మెన్ శ్రీధర్ కప్పల..

పని చేసేవాడు మాటలు చెప్పాడు – చేసి చూపెడతాడు అనడానికి నిదర్శనం ఎమ్మెల్యే చిర్ల – ఎస్సి సెల్ ఛైర్మెన్ శ్రీధర్ కప్పల. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ని కలిసి కోనసీమ జిల్లా కు అంబెడ్కర్ నామకరణం జోడించినందుకు కృతజ్ఞతలు తెలపడం, వివిధ ఎస్సి సమస్యలు పట్ల – ముఖ్యం గా చంచలనం సృష్టించిన గోపాలపురం ఘటన లో మా సోదరులు విషయం లో జరిగిన అన్యాయాన్ని నుండి విముక్తి కలిగించాలని వినితి పత్రాన్ని అందిస్తున్న దృశ్యం….

Read More

ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్మోహినీ కేశవ స్వామి వారి దేవస్థానం నందు మార్చి 30 నుండి ఏప్రిల్ 6 వ తేదీ వరకు జరగనున్న వార్షిక కళ్యాణమహోత్సవాల గోడ గోడపత్రికలను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలం గోపాలపురంలో స్వగృహం వద్ద ఆవిష్కరించారు…

ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్మోహినీ కేశవ స్వామి వారి దేవస్థానం నందు మార్చి 30 నుండి ఏప్రిల్ 6 వ తేదీ వరకు జరగనున్న వార్షిక కళ్యాణమహోత్సవాల గోడ గోడపత్రికలను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలం గోపాలపురంలో స్వగృహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డికి వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం జగన్మోహినీ కేశవ స్వామి ఆలయ…

Read More

వలలో చిక్కుకుని ఒంగోలు ఎద్దు మృతి.ఎడ్ల పోటీలలో 28 బహుమతులు గెలుచుకుంది.

వలలో చిక్కుకుని ఒంగోలు ఎద్దు మృతి ఎడ్ల పోటీలలో 28 బహుమతులు గెలుచుకుంది ఉగాది పోటీలకు సిద్ధమవుతుండగా ప్రమాదంలో చిక్కుకుంది ఉగాది వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే ఎడ్ల పోటీల్లో పాల్గొనేందుకు తర్ఫీదు పొందుతుండగా చెరువులో వున్న వలలో చిక్కుకొని ఓ ఎద్దు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ మొగలపు చిన్నకు చెందిన ఈ ఎద్దు పట్టు ప్రదర్శనలు దిట్ట. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోటీకి వెళ్ళినా బహుమతి…

Read More

అంగన్వాడీలను అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య ..

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు విజయవాడ తరలి వెళ్తున్న అంగన్వాడి మహిళలను పోలీసులు అడ్డుకొని స్టేషన్లో నిర్భందించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే… వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ తరలి వెళ్లడానికి రావులపాలెం బస్ స్టేషన్కు చేరుకున్న అంగన్వాడీ మహిళలను స్టేషన్కు తరలించడం వైఎస్సిపి ప్రభుత్వం నిరంకుశత్వం నకు నిదర్శనం… తక్షణం అంగన్వాడీలను విడిచిపెట్టాలి.. వారు విజయవాడ వెళ్లి తమ డిమాండ్ల సాధనకు చేపట్టే కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి సహకరించాలని కోరుతున్నాను… *ముత్యాల బాబ్జి* జిల్లా టిడిపి అధికార…

Read More

అంగన్వాడి కార్యకర్తలు వెంటనే విడుదల చేయాలి..

తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి విజయవాడ వెళుతున్న అంగన్వాడి వర్కర్స్ మరియు ఆయాలను పోలీసులు అడ్డగించి స్టేషన్లో నిర్భందించడం తగదు… వారిని వెంటనే విడుదల చేయాలని కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు… కొత్తపేట పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులో తీసుకున్న అంగన్వాడి సిబ్బందిని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కంఠంశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతలు కలసి సంఘీభావం తెలిపారు.. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట మాట్లాడుతూ వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు…

Read More