Headlines

అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా గొల్లపల్లి డేవిడ్ రాజ్..

కొత్తపేట : అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా గొల్లపల్లి డేవిడ్ రాజ్ నియమితులయ్యారు. కొత్తపేటకు చెందిన గొల్లపల్లి డేవిడ్ రాజ్ మొన్నటి వరకు కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. కొన్ని ఏళ్లుగా వైసిపి పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమించారు.స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చొరవతో ఈ పదవి వచ్చిందని డేవిడ్ రాజు కుమారుడు…

Read More

వైసిపి దాడులకు బెదిరేది లేదు… రానున్న రోజుల్లో తగు రీతిలో బుద్ధి చెబుతాం..–:బండారు సత్యానందరావు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు..

కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని, ఈ దాడులకు భయపడేది లేదని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు.. రావులపాలెం మండలం కొమరాజులంకలో పార్టీ సీనియర్ నేత, గ్రామ మాజీ ఉపసర్పంచ్ గుర్రాల నాగభూషణం ఇంటిపై వైసీపీ నేతలు ప్రోద్భలంతో దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.. కొమరాజులంకలో ఆయన పార్టీ నేతలును ఉద్దేశించి మాట్లాడుతూ మట్టి అక్రమాలను ఎండగడుతున్నందుకు, నియోజకవర్గంలో వైసీపీ నేతలు అక్రమాలను అడ్డుకుంటున్నందుకు…

Read More

ఈరోజు సాయంత్రం 4 గంటలకు రావులపాలెం మండలం కోమరాజులంక గ్రామంలో ఇటీవల వైసిపి నాయకులు దాడి చేసిన మాజీ సర్పంచ్ గుర్రాల నాగభూషణం గారి ఇంటికి వెళ్లి కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు సత్యానందరావు గారు పరామర్శించనున్నారు కావున పాత్రికేయ మిత్రులు రావలసినదిగా కోరుచున్నాము…

ఈరోజు సాయంత్రం 4 గంటలకు రావులపాలెం మండలం కోమరాజులంక గ్రామంలో ఇటీవల వైసిపి నాయకులు దాడి చేసిన మాజీ సర్పంచ్ గుర్రాల నాగభూషణం గారి ఇంటికి వెళ్లి కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు సత్యానందరావు గారు పరామర్శించనున్నారు కావున పాత్రికేయ మిత్రులు రావలసినదిగా కోరుచున్నాము.

Read More

శాసనసభ చరిత్రలో చీకటిరోజు…-బండారు సత్యానందరావుగారు  రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు

నేడు అసెంబ్లీలో తెలుగుదేశం దళిత ఎమ్మెల్యే దోలా బాలవీరాంజనేయులుపై అధికార పార్టీ నాయకులు దాడి చెయ్యడాన్ని రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు రావులపాలెం టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశం లో విమర్శించారు. పవిత్రమైన అసెంబ్లీలోనే ఒక దళిత శాసనసభ్యునికి రక్షణ లేకుంటే ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికిలేనట్లేనని బండారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితుల మీద దాడులు…

Read More

మండలంలోని కోన రోడ్డు నందుగల స్మశాన వాటిక స్థలం కబ్జాకు గురికాకుండా సరిహద్దులు నిర్మించాలని యాడికి తహసిల్దార్ అలెగ్జాండర్ కి వినతిపత్రం..

మండలంలోని కోన రోడ్డు నందుగల స్మశాన వాటిక స్థలం కబ్జాకు గురికాకుండా సరిహద్దులు నిర్మించాలని యాడికి తహసిల్దార్ అలెగ్జాండర్ కి వినతిపత్రం సమర్పించామని యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. స్మశానం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి అంత్యక్రియలు ముగిసిన తర్వాత కాళ్లు , ముఖం కడుక్కోవడానికి ఒక వాటర్ ట్యాంకును కూడా నిర్మించాలని ఈ వినతిపత్రంలో ఫౌండేషన్ వారు పేర్కొన్నారు. ఎమ్మార్వో అలెగ్జాండర్ స్పందిస్తూ వెంటనే విఆర్వో మరియు సర్వేయర్ కు…

Read More

విజ్ఞతతో ఆలోచించి టిడిపికి పట్టం కట్టిన విద్యావంతులు…టిడిపిలో జోరు నాయకులలో హుషారు.వైసీపీ నాయకుల మదిలో మొదలైన అంతర్మదనం..

విజ్ఞతతో ఆలోచించి టిడిపికి పట్టం కట్టిన విద్యావంతులు.   టిడిపిలో జోరు నాయకులలో హుషారు   వైసీపీ నాయకుల మదిలో మొదలైన అంతర్మదనం పట్టబద్ధలు ఎన్నికలలో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విజ్ఞానవంతులు విజ్ఞతతో ఆలోచించి టిడిపికి పట్టం కట్టారని జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జి ,కొత్తపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుబ్బల మూర్తి , జిల్లా టిడిపి టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి అద్దంకి చంటిబాబు అన్నారు. విజయానికి కారణమైన…

Read More

భక్తుల పాలిట అమృత వర్షిని నూకాంబిక అమ్మవారు..రేపు చింతలూరు జాతర….

భక్తుల పాలిట అమృత వర్షిని నూకాంబిక అమ్మవారు. రేపు చింతలూరు జాతర. పవిత్ర గోదావరి నది తీరాన పచ్చని పకృతి నడుమ భక్తులు పాలిట అమృత వర్షినిగా సమస్త మానవాళికి చింతలు తీర్చే తల్లిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాలమ్మ జాతర మహోత్సవం మార్చి 20వ తేది నుండి ప్రారంభం కానుంది. శ్రీ అమ్మవారి ఆలయానికి రెండున్నర శతాబ్దాలు చరిత్ర ఉంది. ఆ గ్రామానికి దక్షిణ దిశగా ఉండే పాలచెట్టు తొర్రలో…

Read More

దుద్దెడ గ్రామంలో శనివారం రాత్రి పిడుగుపాటుకు గురై తలమైన వెంకటలక్ష్మికి చెందిన మూడు దూడలు మృతి…

దుద్దెడ గ్రామంలో శనివారం రాత్రి పిడుగుపాటుకు గురై తలమైన వెంకటలక్ష్మికి చెందిన మూడు దూడలు మృతి చెందాయి. మల్లన్న సాగర్ ముంపు గ్రామము వేములగట్టుకు చెందిన ఈమె దుద్ధెడ గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని పశువులను పోషిస్తూ పాడి రైతుగా జీవనోపాధి పొందుతున్నారు. వెంకటలక్ష్మి భర్త ఇటీవల మృతి చెందాడు .ఇద్దరు కూతుర్లతో పాడి రైతుగా జీవనోపాధి పొందుతున్న వెంకటలక్ష్మికి దూడల మృతితో తీవ్ర నష్టం వాటిల్లింది. పాలిచ్చే మూడు గేదలు రేపటినుండి ఇవ్వడం మానేస్తాయని ఆందోళనలో…

Read More

టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంతో సత్యానందరావు గారి ఇంట అభిమానుల కోలాహలం…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు గారి కార్యాలయం వద్ద బండారు అభిమానుల ఆద్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.కోలాహలంగా బాణాసంచా కాల్చి,కేట్ కట్ చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు మొదలైందని ప్రజలంతా చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండా ఎగరబోతుంది రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలలో పార్టీ అధినేత నారా…

Read More

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బుల్లితెర నటులు శ్రీ జాకి శ్రీమతి హరిత దంపతులు…

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బుల్లితెర నటులు శ్రీ జాకి శ్రీమతి హరిత దంపతులు.

Read More