Headlines

వివిధ వర్గాల వారితో చంద్రబాబు గారు జరిపిన వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్న సత్యానందరావు…

రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో నిరుద్యోగ యువత,లాయర్లు,డాక్టర్లు మరియు ఉపాధ్యాయులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు జూమ్ యాప్ ద్వారా జరిగిన సమావేశంలో పాల్గొన్నాను.దేశానికి వెన్నెముక లాంటి యువత,న్యాయాన్ని కాపాడే న్యాయవాదులు,ప్రాణం పోసే డాక్టర్లు,విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ప్రస్తుత రాష్ట్రంలోని పరిస్థితుల దృశ్యా రాష్ట్రాన్ని కాపాడటానికి తమవంతు సహకారం అందించాలని కోరాను.జగన్ ప్రభుత్వం పంచాయతీలు,స్థానిక సంస్థలను పూర్తిగా దివాలా తీయించి కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చారని తెలిపాను.నారా చంద్రబాబునాయుడు…

Read More

మండల సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోండి.– కొత్త పేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

మండల సమావేశానికి హాజరుకాని అధికారులు పై తక్షణ చర్యలు తీసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఎంపీడీవో జాన్ లింకన్ ను ఆదేశించారు. ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చిర్ల మాట్లాడుతూ అధికారులతో పని చేయించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, ప్రజాప్రతినిధులు అందరూ మండల సమావేశానికి హాజరైనప్పుడు అధికారులు ఎందుకు హాజరవ్వరని అన్నారు….

Read More

కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో సంతమార్కెట్ ఏరియా నందు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 1కోటీ 2లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పనులకు ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి పూజాకార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు…

కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో సంతమార్కెట్ ఏరియా నందు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 1కోటీ 2లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పనులకు ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి పూజాకార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.   అనంతరం వానపల్లి గ్రామ దేవత పల్లాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం కొరకు 3 లక్షల రూపాయలు సొంత నిధులు చెక్కురూపంలో ఆలయ కార్యనిర్వాహణాధికారికి అందచేశారు.

Read More

దళితులకు అండ తెలుగుదేశం పార్టీ జెండానే : సత్యానందరావు

  వైసీపిని వీడి టిడిపిలో చేరిన పలువురు దళితులు దళితులకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీనే అని తెలుసుకున్న దళిత సోదరులంతా వైసీపీని వీడి టిడిపిలో చేరుతున్నారని కొత్తపేట టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామానికి చెందిన పలువురి దళిత యువతకులు చిల్లి ప్రసాద్ అద్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. వారికి సత్యానందరావు వాడపాలెం గ్రామంలోని తన స్వగృహం నందు టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అనంతరం ఆయన…

Read More

రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా డీ ఒకరికి తీవ్ర గాయాలు.

మండల పరిధి చొప్పెల్ల లాకుల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం రాజమహేంద్రవరం వైపు నుండి రావులపాలెం వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అదే మార్గంలో వ్యతిరేక దిశలో వెళ్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా అతనిని హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఫోటో హుటా హుటీన హైవే…

Read More

ఆలమూరు ఎస్ఈబీ సీఐగా అరుణమ్మ

కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు ఎస్ఈబి (ఎక్సైజ్) సర్కిల్ ఇన్స్పెక్టర్గా సిహెచ్ అరుణమ్మ బాధ్యతలు చేపట్టారు. వీరు తిరుపతి నుండి బదిలీపై వచ్చి ఆలమూరు ఎస్ఈబీ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలమూరు ఎస్ఈబీ సర్కిల్ పరిధిలో నాటు సారా, గంజాయి వంటి మత్తు పదార్థాలు అరికట్టడంలో కొట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే నాటు సారా అమ్మినా కలిగి ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More

ఆలమూరు మండలo సంధిపూడి గ్రామం ప్రముఖ నాయకులు, వ్యాపారవేత్త నల్లా వెంకన్న వారి అమ్మాయి పెళ్లి వేడుక జరిగినది! విందు ఫంక్షన్కు రాత్రి పలువురు ప్రముఖులు హాజరు! మా ఆడబిడ్డను దీవించి, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు! బండారు శ్రీనివాస్ జనసేన ఇన్చార్జ్!!*

ఆలమూరు మండలo సంధిపూడి గ్రామం ప్రముఖ నాయకులు, వ్యాపారవేత్త నల్లా వెంకన్న వారి అమ్మాయి పెళ్లి వేడుక జరిగినది! విందు ఫంక్షన్కు రాత్రి పలువురు ప్రముఖులు హాజరు! మా ఆడబిడ్డను దీవించి, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు! బండారు శ్రీనివాస్ జనసేన ఇన్చార్జ్!!   *ఆలమూరు మండలం, కొత్తూరు సెంటర్ ఎస్ జే ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు రాత్రి కళ్యాణ మండపం నందు విందు ఫంక్షన్కు లో నూతన వధూవరులు వెంకట…

Read More

తలమడుగు మండల కేంద్రంలో 4 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తూ ఈరోజు బదిలీపై వెళ్తున్న MRO ఇమ్రాన్ ఖాన్ గారికి వీడ్కోలు..

తలమడుగు మండల కేంద్రంలో 4 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తూ ఈరోజు బదిలీపై వెళ్తున్న MRO ఇమ్రాన్ ఖాన్ గారికి వీడ్కోలు పలుకుతు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన వనజ రెడ్డి MRO గారికి స్వాగతం పలుకుతు, శాఖలలో బదిలీలు తప్పనిసరి కాబట్టి వీధులలో MRO ఇమ్రాన్ ఖాన్ గారు చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడిన *తలమడుగు ZPTC గోక గణేష్ రెడ్డి*, Mpp కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కళ్లెం కరుణాకర్…

Read More

రెండు దారిదోపిడి కేసులో ఆరుగురు ముద్దాయిలకు రెండున్నర ఏళ్ళు జైలు శిక్ష.

ఆలమూరు.. వివిధ ప్రాంతాల్లో జరిగిన రెండు దారి దోపిడి కేసులకు సంభందించి ఆరుగురు ముద్దాయిలకు జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయమూర్తి డాక్టర్ దీపా దైవకృప ఒక్కొక్కరికి రెండున్నర ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటుగా 2 వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం కపిలేశ్వపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన కొండే నవీన్ కుమార్, అయినవిల్లి మండలం నేదినూరు గ్రామానికి చెందిన డేగల సుధీర్ కుమార్, బూరా…

Read More

ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు మర్యాదపూర్వకంగా కలిశారు..

ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు మర్యాదపూర్వకంగా కలిశారు   ఈ సందర్భంగా ఎంపీ గారు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో CSR నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల గురించి సీఎం గారికి వివరించారు. అలాగే ప్రస్తుతం కాకినాడలో ఉన్న ఇరిగేషన్ డ్రైనేజీ డివిజన్ ఈఈ కార్యాలయాన్ని డాక్టర్…

Read More