వివిధ వర్గాల వారితో చంద్రబాబు గారు జరిపిన వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్న సత్యానందరావు…
రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో నిరుద్యోగ యువత,లాయర్లు,డాక్టర్లు మరియు ఉపాధ్యాయులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు జూమ్ యాప్ ద్వారా జరిగిన సమావేశంలో పాల్గొన్నాను.దేశానికి వెన్నెముక లాంటి యువత,న్యాయాన్ని కాపాడే న్యాయవాదులు,ప్రాణం పోసే డాక్టర్లు,విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ప్రస్తుత రాష్ట్రంలోని పరిస్థితుల దృశ్యా రాష్ట్రాన్ని కాపాడటానికి తమవంతు సహకారం అందించాలని కోరాను.జగన్ ప్రభుత్వం పంచాయతీలు,స్థానిక సంస్థలను పూర్తిగా దివాలా తీయించి కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చారని తెలిపాను.నారా చంద్రబాబునాయుడు…