Headlines

మహిళల రక్షణకు చట్టాలు అండగా ఉన్నాయి.వాటిపై అవగాహన పెంచుకోవాలి–న్యాయమూర్తి దీప దైవ కృప.

చెముడులంకలో మహిళా దినోత్సవం మహిళల రక్షణకు అనేక చట్టాలు అండగా నిలుస్తున్నాయని వాటిని ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి దీపా దైవ కృప సూచించారు. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిర్డీ సాయి విద్యానికేతన్, ఈశ్వర్ విద్యాలయ మహిళా జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దీపా దైవ కృప ముఖ్య…

Read More

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దాసరి గణేష్ కుటుంబసభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దేవరపల్లి శివారు కమ్మరిపాలెం గ్రామానికి చెందిన దాసరి గణేష్ కుటుంబసభ్యులను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు.

Read More

అమ్మవారి జాతర ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు సహకరించండి. — కొత్తపేట ఆర్డిఓ ముక్కంటి.

ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవ ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కొత్తపేట ఆర్డిఓ ఎమ్ ముక్కంటి తెలిపారు. చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఉత్సవాలపై పలు శాఖల అధికారులు, నాయకులు, భక్తులతో సమీక్ష సమావేశాన్ని అమ్మవారి ఉత్సవ కో- ఆర్డినేషన్ చైర్మన్ ఎం ముక్కంటి అధ్యక్షతన దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం…

Read More

ఎంపి రామ్మోహన్నాయుడితో బండారు భేటి…

శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్నాయుడి గారితో ఈరోజు శ్రీకాకుళంలోని కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు భేటీ అయ్యారు.ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవరావు గారి ఎన్నికల ప్రచారం,వారి విజయానికి దోహదపడే పలు అంశాలపై చర్చించారు.

Read More

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన వై.యస్.ఆర్.సి.పి.సీనియర్ నాయకులు ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామానికి చెందిన సరిపెళ్ళ రంగరాజు గారి పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు.

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన వై.యస్.ఆర్.సి.పి.సీనియర్ నాయకులు ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామానికి చెందిన సరిపెళ్ళ రంగరాజు గారి పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు.

Read More

రావులపాలెం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి బొమ్మి ఇజ్రాయెల్ గారిని దుశ్శాలువాతో సత్కరించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు..

రావులపాలెం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి బొమ్మి ఇజ్రాయెల్ గారిని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేశారు.

Read More

యాడికి మండల బిజెపి ఈరోజు అంబేద్కర్ కాలనీ హాస్పిటల్ కాలనీ లో పట్టభద్రుల బిజెపి రాయలసిమ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ నగరూరు 

యాడికి మండల బిజెపి ఈరోజు అంబేద్కర్ కాలనీ హాస్పిటల్ కాలనీ లో పట్టభద్రుల బిజెపి రాయలసిమ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ నగరూరు రాఘవేంద్ర గారికి.మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని .. యాడికి మండల బిజెపి అధ్యక్షుడు పొట్టే గంగాధర్ ప్రచారంలో భాగంగా ఓటు వేయించి అధిక మెజార్టీ గెలిపించాలని ఓటరు అభ్యర్థించడం జరిగింది జిల్లా కార్యదర్శి పండు లక్ష్మీదేవి ఉపాధ్యక్షులు రఘువీరాచారి మండల ప్రధాన కార్యదర్శి చింతా చౌడయ్య SC మోక్ష అధ్యక్షుడు…

Read More

విశాఖలో పెట్టుబడుల సదస్సు కేవలం, వైసిపి ఎన్నికల జిమ్మిక్కు . మాత్రమే

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు, ఉన్న పరిశ్రమలు కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోవడమో, మూతపడడమో జరిగింది. యువతకు ఏపీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువై పొరుగు రాష్ట్రాలకు వలస పోయి కూలీలుగా బతుకీడ్చాల్సిన దుస్థితి జగన్ పాలనలో దాపురించింది. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే, ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత లేక అవస్థలు పడుతున్నారు. నెలానెలా అప్పులు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన దుస్థితికి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి దిగజారింది….

Read More

8 లక్షల విలువైన 5.3 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత.డ్రైవర్ అరెస్ట్, సూత్రదారి గంగరాజు పై కేసు నమోదు

(ఆలమూరు) మండలంలోని జొన్నాడలో విజిలెన్స్ శాఖ సోమవారం నిర్వహించిన దాడుల్లో 121 బస్తాల్లో తరలిస్తున్న సుమారు రూ.8.12 లక్షల విలువైన 5.30 టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసింది. మండపేట ఎంఎస్ఓ సుబ్బరాజు కథనం ప్రకారం మండలంలోని నర్శిపూడికి చెందిన బియ్యం వ్యాపారి పసలపూడి గంగరాజు ఆదేశాలు మేరకు గ్రామానికి చెందిన డ్రైవర్ రాజోలు మండలంలోని మునికిపల్లి వెళ్లి అక్కడ కొబ్బరి తోటలో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని లోడు చేసుకుని బయలు దేరాడు. అయితే ఆ…

Read More

ఒకే రోజు రెండు అంతక్రియలు చేసిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్..

పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన వెన్నపూస శివారెడ్డి శనివారం రాత్రి మరణించడంతో ఆదివారం ఉదయం ఆ ఊరి సర్పంచ్ రామాంజుల రెడ్డి యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో యాడికి నుంచి ఫౌండేషన్ సభ్యులు వెళ్లి వెన్నపూస శివారెడ్డి అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమం పూర్తి చేసి వచ్చిన వెంటనే రెండు గంటలకు యాడికి మండల కేంద్రంలోని బుగ్గ రోడ్డు…

Read More