Headlines

సత్యసాయి జిల్లా చెరువు మండలం లో స్థానిక ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి పలు ప్రాంతాలలో పర్యటించారు.

సత్యసాయి జిల్లా చెరువు మండలం లో స్థానిక ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి పలు ప్రాంతాలలో పర్యటించారు. *పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి కి మరియు పశ్చిమ రాయలసీమ ఉపాద్యాయుల MLC అభ్యర్థి యం.వి.రామచంద్రా రెడ్డి కి మొదటి ప్రాదాన్యత ఓటు వేసి,వేయించి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని ఓ.డి.సి.మండలం తంగేడుకుంట,గౌనిపల్లి,సున్నంపల్లి మరియు ఓ.డి.సి‌.మండల కేంద్రాలలో ప్రచారం నిర్వహించిన పుట్టపర్తి MLA శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,YSRCP నాయకులు పాల్గొన్నారు*

Read More

శ్రీ సత్యసాయి జిల్లా ODC మండల పరిధిలోని అచ్చేమీయపల్లిలోని అచ్చేమియ స్వామి 431 ఉరుసు మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

శ్రీ సత్యసాయి జిల్లా ODC మండల పరిధిలోని అచ్చేమీయపల్లిలోని అచ్చేమియ స్వామి 431 ఉరుసు మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. *కొండకమర్ల పంచాయితీకి చెందిన పొగాకు నిసార్ అహ్మద్ & బ్రోదర్స్ వారి ఇంటి నుంచి స్వామి వారి గందం ఎంతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు* *.ప్రతి ఏటా ఇక్కడికి* విచ్చేయు భక్తులందరికీ అన్నదానం ఏర్పాట్లను ఘనగా ఏర్పాటు చేసి* . దాదాపు 3రోజులు ఈ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిచారు.ఇక్కడి ప్రజలు ఈ…

Read More

ఎన్టీఆర్ 30 సినిమా నుండి బిగ్ అప్డేట్..

అందాల అతిలోక సుందరి జాన్వీ కపూర్ పాట పాడుకొనే సమయం వచ్చేసింది. అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతమంది ఎన్ని రోజుల నుంచి ఎదురుచుస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాన్వీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లో అడుగుపెడుతుందా..? అని కొందరు.. ఏ హీరోతో మొదటిసారి రొమాన్స్ చేస్తుందో అని ఇంకొందరు.. ప్రభాస్, చరణ్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్.. ఇలా ప్రతి సినిమాకు ముందు ఆ హీరో సరసన జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ…..

Read More

ఇండియా ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్..

ఇండియా ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఫిబ్రవరిలో ఈ దిగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డ్ స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. ప్రస్తుతం 35 శాతం చమురు దిగుమతుల వాటాను రష్యా దక్కించుకుంది. ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా ప్రకారం, భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో…

Read More

మోదీ స‌ర్కార్‌పై విరుచుకుప‌డిన రాహుల్ గాంధీ..

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ బ్రిట‌న్ వేదిక‌గా మ‌రోసారి బీజేపీ, మోదీ స‌ర్కార్‌ పై మండిపడ్డారు. భార‌త్ లో కొత్త సిద్ధాంతం అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. కేంబ్రిడ్జి వ‌ర్సిటీ ప్రసంగంలో మోదీ స‌ర్కార్‌పై విరుచుకుప‌డిన రాహుల్ తాజాగా లండ‌న్‌లో భార‌త జ‌ర్నలిస్ట్స్ అసోసియేష‌న్ (ఐజేఏ) ప్రతినిధుల‌తో ముచ్చటిస్తూ మ‌రోసారి ప‌దునైన విమర్శలు గుప్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, వారిపై దాడులు చేస్తున్నారన్నారు రాహుల్ గాంధీ. తొమ్మిదేండ్లుగా మోదీ ప్రభుత్వ విధానాల‌తో ఏకీభ‌వించ‌ని…

Read More

పోలవరం ప్రాజెక్టు అధికారులతో భేటీ..

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అంబటి రాంబాబు ఆదివారం ఉదయం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు అధికారులతో భేటీ అయిన ఆయన.. ప్రాజెక్ట్ పనుల పరోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే ప్రాజెక్ట్‌కి తీవ్ర నష్టం ఏర్పడిందని ఆరోపించారు. నిపుణుల బృందాలు ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించాయని.. గతేడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతిందని పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో…

Read More

ఏపీ లో మరో భారీ ఉద్యమానికి రంగం సిద్ధం..

ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ ఉద్యమానికి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే దీనిపై ఉద్యోగ సంఘాలు ప్రకటన చేశాయి. అలాగే రాష్ట్ర సీఎస్ ను కలిసి.. తమ డిమాండ్లను ముందుంచారు.. ఎట్టిపరిస్థితుల్లో ఉద్యమం నుంచి వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పేశారు ఎంప్లాయిస్ యూనియన్ నేతలు. ఇదే క్రమంలో అమరావతిలో ఏపీ వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్‌ సమావేశమైంది. ఉద్యోగుల సమస్యలపై గవర్నర్‌ను కలవడంతో.. ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు…

Read More

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ లు,నాయకులతో జరిగిన సమావేశం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ లు,నాయకులతో జరిగిన సమావేశంలో పార్లమెంట్ పరిశీలకులు పితాని సత్యనారాయణ గారు’ స్థానిక ఇన్చార్జ్ బొగ్గు రమణమూర్తి గారితో కలసి పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందారవు గారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గారిని గెలిపించేందుకు కృషి చేయాలని సమావేశంలో చర్చించడం జరిగింది.

Read More

మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.

  మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. అనే సామెతను నిజం చేసారు ఈ దాతలు. మండల కేంద్రమైన ఆలమూరుకు చెందిన ముద్రగడ్డ యేసు రాజు కుమార్తె అరుణ కుమారి ఆరవ తరగతి చదువుతుంది. ఈ చిన్నారికి గత కొన్ని రోజులగా ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా ఈ బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్యం అందించాలంటే మూడు లక్షలు వరకు వైద్య ఖర్చులు అవుతాయని వైద్యులు తెలిపినట్లు యేసు రాజు…

Read More

గంజాయి కలిగి ఉన్న ముగ్గురు అరెస్ట్.

కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ ఇటుక బట్టీలు సమీపంలో గంజాయితో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం వెస్ట్ బెంగాల్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక ఇటుక బట్టీలలో కార్మికులుగా పనిచేస్తున్నారని ఎక్కువ ధనార్జన చేయాలని దురుద్దేశంతో గంజాయి రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు వీరిపై నిఘా వుంచి అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 21 కిలోల…

Read More