Headlines

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి…

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం మాలపాడు గ్రామానికి చెందిన మేడిశెట్టి గోవిందు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు ఈయన రాయవరం పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఇంటి నుండి బయలుదేరి అమలాపురం రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ కార్యక్రమానికి వెళ్ళుచుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్క్స్ బోర్డ్ అనంతపురం జిల్లా డైరెక్టర్ saifulla ఆయన కుమారుడు Shakeel Shafi వారి ఆధ్వర్యంలో యాడికి జామియా మసీదు ముత్తవల్లిగా ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్క్స్ బోర్డ్ అనంతపురం జిల్లా డైరెక్టర్ saifulla ఆయన కుమారుడు Shakeel Shafi వారి ఆధ్వర్యంలో యాడికి జామియా మసీదు ముత్తవల్లిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న …Mohammed shashavali. గారు

Read More

ప్రతీ ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలి. —ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

ప్రతీ ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలి. —ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలో రహదారి భద్రతా వారోత్సవాలు తరగతి గదుల నుండే భావి భారత పౌరులు తయారవుతారని అలాంటి విధ్యార్ధులు రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలు అలవరచుకోవాలని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం సెయింట్ పాట్రిక్స్ పాఠశాల నందు జరిగిన రహదారి భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా చిర్ల జగ్గిరెడ్డి…

Read More

కౌలు రైతుల ఆత్మఘోష

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు సాధనాల కృష్ణమూర్తి, తాను మద్దెలమేరక గ్రామంలో వ్యవసాయం చేస్తున్న 15 ఎకరాల పంట పొలంలో నీరు అందక వరి నాట్లు ఎండిపోయి ఎన్నిసార్లు ఎరువుల మందు కొట్టిన ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా నీరు లేక తను వేసిన ఎరువులు పనిచేయక వరి కంటే కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం…

Read More

నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు మరియు తెలుగుయువత ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు

//అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం// తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు మరియు తెలుగుయువత ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట బోడిపాలెం వద్ద ఆంజనేయస్వామి సన్నిధిలో లోకేష్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈనెల 27వ తారీఖున యువగళం పేరుతో చేపట్టనున్న కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 400 రోజులు…

Read More

సోమవారం యధావిధిగా స్పందన అర్జీ పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా

  అమలాపురం.. జనవరి 22 ఈనెల 22వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి జిల్లాస్థాయి ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్ నందు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్న ది. కావున జిల్లాస్థాయిలో విజ్ఞాప నలు అందజేసే అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని వారు ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు

Read More

Pawan Kalyan Tour: పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల

  ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కల్యాణ్ వెళ్ళనున్నారు. ఆయన పర్యటన రూట్ మ్యాప్ విడుదల అయింది. పవన్ కళ్యాణ్ ఉ.11 గంటలకు చేరుకొని, ఆలయంలో ప్రత్యేక పూజ తర్వాత వారాహికి పూజలు చేస్తారు.. మ.2 గంటలకు కొడిమ్యాల(మం) నాచుపల్లిలో ముఖ్యనేతలతో భేటీ అవుతారు. అనంతరం సా.4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. సా.5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యణ్ పర్యటనకు…

Read More

ఎన్ని ఆటంకాలు కలగజేసిన ప్రజల ఆశీస్సులతో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతుంది . జిల్లా టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి

  కొత్తపేట // ఈనెల 27వ తేదీన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ కుప్పం నియోజకవర్గం నుండి పాదయాత్ర ప్రారంభించి 400 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్న విషయం అందరికీ తెలిసిన విషయమే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని మార్లు దరఖాస్తు చేసిన ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వడం లేదని జిల్లా టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అంతకుమారి ప్రభుత్వాన్ని విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్రకు…

Read More

అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఫేస్ రికగ్నైజేషన్ రద్దు చేయాలి : AITUC

చిత్తూరు జిల్లా అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఫేస్ రికగ్నైజేషన్ రద్దు చేయాలి. ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ డిమాండ్. అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు ప్రభావతి అధ్యక్షతన అంగన్వాడి వర్కర్స్ జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కారానికి ఐక్య ఉద్యమానికి అంగన్వాడీ కార్మికులు నడుం…

Read More

రసాబాసగా కాణిపాకం ఆలయ ఉభయ దారుల సర్వసభ

చిత్తూరు జిల్లా రసాబాసగా కాణిపాకం ఆలయ ఉభయ దారుల సర్వసభ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. కాణిపాకం ఆలయ అనుబంధ దేవాలయమైన మణికంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కాణిపాకం ఆలయ ఉభయ దారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 14 పంచాయతీల గ్రామాలకు సంబంధించిన ఉభయదారులు మాట్లాడుతూ ఇటీవల కాణిపాకం బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి, నూతన సంవత్సర వేడుకలు సంక్రాంతి వేడుకలు ఇతర పర్వదినాల్లో ఆలయ అధికారులు ఉభయ దారులకు గ్రామస్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడంలో…

Read More