Headlines

రంగ రంగ వైభవంగా దుద్దెడ గ్రామంలోని శ్రీ స్వయంభూ శంబుదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని శ్రీ స్వయంభూ శంబుదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు గత 3రోజులా నుండి రంగ రంగ వైభవంగా జరిగిందీ మంగళవరం శకటోత్సవం బుదవరం దిష్టికుంబాలు గురువారం రోజున పార్వతీ పరమేశ్వరుల కల్యాణ అత్యంత కమనీయంగా కన్నుల పండుగగా జరిగింది పార్వతి పరమేశ్వరులు కల్యాణానికి పరిసర ప్రాంతం ప్రజలు ప్రము కులు హాజరయ్యారు అలయ ట్రస్టు సభ్యులు ఆలయ చైర్మన్ గొల్లపల్లి రాధాకృష్ణ శర్మ సర్పంచ్ మహదేవ్ వూప సర్పంచి గుండెల్లి ఆంజనేయులు…

Read More

2023 కాలెండర్ ను హైదరాబాద్ లో ప్రారంభించిన బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్

యాంకర్ ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ మదనపల్లె పూర్వ విధ్యర్థుల సంక్షేమ సంఘం ముద్రించిన 2023 కాలెండర్ ను సంస్థ గౌరవాధ్యక్షులు ,బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్ నేడు హైదరాబాద్ లో ప్రారంభించారు. యాంకర్ :2021 నుండి నేటి వరకు సొసైటీ ద్వారా కేవండర్ ముద్రణ జరుగుతుందని సత్యకుమార్ తెలిపారు.కేలండర్ తయారు చేయడానికి శ్రమించిన కమిటి సభ్యులను ఆయన అభినందించారు.తమ సొసైటీ ద్వారా సభ్యులకే కాకుండా ఇతరులకు అవసరమైన సహాయం చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు.ఆంద్రప్రదేశ్…

Read More

గణనాధుడి హుండీ ఆదాయం 1,05,91,508 రూపాయలు

చిత్తూరు జిల్లా :   యాంకర్ : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ లెక్కింపు ద్వారా గడిచిన 15 రోజులలోహుండీ ఆదాయం 1,05,91,508 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ పాలకమండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో కార్మికులను లెక్కించారు. 25 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి వచ్చిందన్నారు. 2,249 యూఎస్ఏ డాలర్లు, 150 ఆస్ట్రేలియా డాలర్లు, 70 కెనడా డాలర్లతోపాటు పలు విదేశీ కరెన్సీ…

Read More

ఉమ్మడి కొండపాక మండలంలోని అన్ని గ్రామాలకు ఒక కోటి 70 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు

ఉమ్మడి కొండపాక మండలంలోని అన్ని గ్రామాలకు ఒక కోటి 70 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు నూనె కుమార్ యాదవ్ అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి కొండపాక మండలం ఈరోజు కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ఉమ్మడి కొండపాక మండలంలోని 24…

Read More

రిపబ్లిక్ డే సందర్భంగా 5 లక్షల బియ్యం గింజలు పై జాతీయ జెండాలు

అంబేద్కర్ కోనసీమ… కొత్తపేట.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 లక్షల గింజలపై జాతీయ జెండా రంగులు అ ఔరా అనిపిస్తున్నాడు. పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులు దిద్ది.. వాటిని చార్టులపై అంటించాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్త పేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచం శ్రీహరి(రామం). గతంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలా 15 రోజుల్లో 3 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది…

Read More

అంబేద్కర్ కోనసీమ జిల్లా. రావులపాలెం మండలం. కొమరాజులంక శ్రీనివాస్ నగర్ లో అగ్నిప్రమాదం….

అంబేద్కర్ కోనసీమ జిల్లా. రావులపాలెం మండలం. కొమరాజులంక శ్రీనివాస్ నగర్ లో అగ్నిప్రమాదం…. తేగలు కాల్చుతుండగా నిప్పురవ్వలు చెలరేగి పక్కన వున్న వెదురుకర్రలు అంటుకుని అగ్నిప్రమాదం సంబవించింది.. స్థానిక యువకులు మంటలు అర్పెందుకు ప్రయత్నించిన అదుపుకాని మంటలు.. వెదురుకర్రల మంటలు అధికమావ్వటంతో పక్కనే వున్న చెట్టుకి, కొబ్బరి చెట్టుకి వ్యాపించిన మంటలు కాలిపోయిన రెండు చెట్లు. సమయానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు.. తప్పిన ప్రమాదం.. ఫైరింజన్ సహకారం తో మంటలు అదుపుచేసిన. ఫైర్ అధికారులు….

Read More

ఉన్నత విద్యా శాఖలో పోస్టుల భర్తీకి సిఎం గ్రీన్ సిగ్నల్..

ఏపీలో డిగ్రీ కోర్సులతో ఉపాధిని అందించేలా కోర్సుల్ని రూపొందించాలని, స్వయం ఉపాధిని కల్పించే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో కోర్సుల్ని టైఅప్‌ చేసుకోవాలని సిఎం జగన్ సూచించారు. రిస్క్‌ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్‌ మేనేజిమెంట్, రియల్‌ ఎస్టేట్‌ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు. వచ్చే జూన్‌ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలని సూచించారు. ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చామని, ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు….

Read More

కేసీఆర్‌ మా పెద్దన్న : కేజ్రీవాల్‌

బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఇంకా పలువురు జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ని పెద్దన్నగా పేర్కొన్నాడు. తమ అందరికీ కేసీఆర్ పెద్దన్న అన్నట్లుగా కేజ్రీవాల్‌ సంబోధించారు. కంటి వైద్య…

Read More

తాండూరు కందికి జిఐ గుర్తింపు. మంత్రి నిరంజన్ అభినందనలు

తెలంగాణలోని తాండూరు ప్రాంతంలో సాగు అవుతున్న కంది పంటకు విశిష్ట గుర్తింపు లభించింది. వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలలోని లక్ష 48 వేల ఎకరాలలో కంది సాగు చేస్తున్నారు. దేశమంతటా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుండి వెయ్యి ధరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా 432 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు లభించింది. తాజాగా తాండూరు ప్రాంతంలో సాగు చేసే కంది పంటకు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ లభించింది. ఆజాది కా అమృత్ ఉత్సవాలలో…

Read More

పర్మిషన్స్ లేని ఆక్వా చెరువు తవ్వకాలు భయాందోళనలో చుట్టుపక్క రైతులు అధికార దాహంతో అక్రమ చెరువు తవ్వకాలు

  ర్యాలీ గ్రామంలో రామకృష్ణ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాల 100 మీటర్స్ దూరంలో అక్రమ చెరువు తవ్వకాలు మొదలయ్యాయి. ఈ తవ్వకాలకు ప్రభుత్వ అధికారుల నుండి ఎటువంటి పర్మిషన్స్ లేవంటూనే పొలం బాగు చేసుకుంటాము అని ఒక నపంతో చెరువుల తవ్వడానికి పూనుకున్నారు. గతంలో రెండుసార్లు ఇటువంటి సంఘటనలు జరిగిన అధికారులు వద్దకు అక్కడ ప్రజల వెళ్లి వేలాదిగా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో ఆక్వా చెరువులుకు ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకూడదని అక్కడ వేలాది…

Read More