Headlines

రాగి పాయసం ఆరోగ్యానికి మేలు

రాగులు.. ఇవి మనందరికి తెలిసినవే. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్న విషయం కూడా మనకు తెలుసు. రాగులు అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేవి రాగి జావ, రాగి సంగటే. ఇవే కాకుండా రాగులతో మనం చక్కటి రుచిని కలిగి ఉండే రాగి పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఆరోగ్యానికి మేలు చేసే రాగి పాయసాన్ని…

Read More

జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ

చైనా కి చెందిన కొత్త విమాన వాహక నౌక మీద నుంచి ఆపరేషన్ లో పాల్గొనే జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకి శిక్షణ ఇవ్వడానికి అమెరికా,బ్రిటన్,జర్మనీ కి చెందిన ఫైటర్ పైలట్లు ఒప్పందాలు చేసుకొని మరీ శిక్షణ ఇస్తున్నారు. గత జూన్ నెలలో జల ప్రవేశం చేసిన చైనాకి చెందిన విమాన వాహక యుద్ధ నౌక ఫ్యూజియాన్ (దాదాపుగా లక్ష టన్నుల బరువు ఉంటుంది. స్టీమ్ టర్బైన్ ఇంజిన్ తో నడుస్తుంది) ను అమెరికా కి…

Read More

అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ అమరావతి పిటిషన్ల విచారణపై విముఖత చూపిన సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఆదేశం

Read More

శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు.

గుంటూరు కంకర గుంట గేటు సముపంలో రైల్వే ట్రాక్ పై అడ్డంగా ఇనుప రాడ్డును కట్టిన దుండగులు. శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు. రాడ్డు ను ముందుగా గుర్తించి రైలును నిలిపి వేసి రాడ్డు ను తొలగించిన సిబ్బంది. రాడ్డు ను అడ్డంగా కట్టడం పై రైల్వే పోలీసులు సీరియస్. ఇప్పటికే కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు. సెక్షన్ 154, 174సి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు

Read More

రాహుల్ గాంధీ మీడియా ఇంటరాక్షన్ స్క్రోలింగ్ పాయింట్స్..

రాహుల్ గాంధీ మీడియా ఇంటరాక్షన్ స్క్రోలింగ్ పాయింట్స్.. మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. ఇది దేశానికి నష్టదాయకం ఉద్యోగాల కల్పన లేకుండా చేశారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆరెస్ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయి. సంపదను కొద్ది మంది వ్యాపారుల చేతుల్లో పెడుతున్నారు. దేశ సమైక్యత కోసమే మేం భారత్ జోడో యాత్ర చేపట్టాం బీజేపీ విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే మా ప్రయత్నం మేం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రూట్ ను…

Read More

ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.కాంకేర్‌ జిల్లాలోని సిక్సోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.జిల్లా రిజర్వ్ గార్డ్, సరిహద్దు భద్రతా దళం ప్రత్యేక బృందాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని.. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు. కొందరు మావోయిస్టులు డీజీఆర్‌ పెట్రోలింగ్‌ బృందంపై కాల్పులు జరిపారని అధికారులు…

Read More

సైనిక స్కూళ్లలో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం

సైనిక స్కూళ్లలో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశం దేశవ్యాప్తంగా 33 స్కూళ్లలో మొత్తం 4786 సీట్లు దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 30   కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే సైనిక స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023) విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతితో పాటు తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి, అందులో అర్హత…

Read More

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం అనంత, సత్యసాయి జిల్లాల నుంచి గుత్తా ప్రభాకర్ నాయుడు, అయ్యన్నగారి శ్రీనివాస్ హాజరు.. చెన్నై: ఐ.జే.యు. 10 వ ప్లీనరీ (జాతీయ మహాసభలు) శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభసభ 30 వ తేదీ ఉదయం 11 గంటలకు చెన్నైలోని డి.బి.ఎన్.మహల్ కామ్రేడ్ కే.అమర్నాథ్ హాల్ లో ఉత్సాహపూరిత వాతావరణంలో మొదలు అయ్యింది. తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మాజీమంత్రి , బీజీపీ సీనియర్ నేత డా.హెచ్.వి. హాండే…

Read More

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘటన జనం ఇరుకైన వీధిగుండా వెళ్తుండగా తొక్కిసలాట 150 మందికిపైగా గాయాలు కొనసాగుతున్న సహాయక చర్యలు వేడుకకు హాజరైన లక్ష మంది దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన సంబరాల్లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట కారణంగా 149 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటావాన్‌లో…

Read More

భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..?

భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..? * వాట్ వర్రీస్ ది వరల్డ్ పేరిట జరిగిన సర్వేలో. సంచలన వాస్తవాలు నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతి గురించి పట్టణ ప్రాంత భారతీయులు ఎక్కువగా కలవరం చెందుతున్నారట. అలాగే 10 మందిలో ఇద్దరు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన పడుతున్నారట. ‘వాట్‌ వర్రీస్ ది వరల్డ్’ పేరిట ఇప్సోస్‌ చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్‌లైన వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 మధ్య ఈ…

Read More