Headlines

రంజాన్ సందర్భంగా గౌస్ గారు ఏర్పాటుచేసిన తేనేంటి విందుకు హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు.

ఈరోజు రంజాన్ సందర్భంగా గౌస్ గారు ఏర్పాటుచేసిన తేనేంటి విందుకు హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు.

ముస్లిం సోదర సోదరీమణులకు ఈరోజు చాలా పవిత్రమైన రోజు అని ఆ అల్లా దయతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ముస్లిమ్ సోదర సోదరీమణులకు మండల తెలుగుదేశం నాయుకులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాసరావు గారు , బూసి భాస్కరరావు గారు , మిద్దే ఆదినారాయణ గారు , అణ్యం మునేష్ , ప్రసాద్ మరియు శ్రీనివాసరావు పాల్గొన్నారు.