Headlines

మధ్యాహ్న భోజన పథకాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు..

 

ఈరోజు నెరెడ్మెట్ ZPHS స్కూల్ ని సందర్శించి ఆకడి విద్యార్థి సమస్యలు అడిగి తెలుసుకున్నారు, అలానే పిల్లతో కలిసి భోజనం చేయడం జరగింది. స్కూల్ హెడ్ మాస్టర్ తో మాట్లాడి స్కూల్ లో వసతుల గురించి తెలుసుకోవడం జరిగింది. స్కూల్ లో ఉనా సమస్యలు మరియు విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్న గారికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో 140 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీడి సంపత్ గౌడ్

ఎస్సీ సెల్ చైర్మన్ సానాధి శంకర్

యూత్ కాంగ్రెస్ నాయకులు ఆలేటీ సాయి బాబా, లక్ష్మీపతి

పాల్గొన్నారు