Headlines

మూడోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానిగా చేయాలనే సంకల్పంతో మల్కాజిగిరి బీజేపీ నాయకుడు మల్క కొమరయ్య గారు ఈరోజు సైనిక్ పూరి నుండీ కుషాయిగూడా ” జన చైతన్య యాత్ర ” నిర్వహించిన బీజేపీ నాయకులు..

మూడోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానిగా చేయాలనే సంకల్పంతో మల్కాజిగిరి బీజేపీ నాయకుడు మల్క కొమరయ్య గారు ఈరోజు సైనిక్ పూరి నుండీ కుషాయిగూడా వరకు ప్రధాని నరేంద్ర మోదీ గారి పదేండ్ల సుపరిపాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన పేదల సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ, మోదీ ప్రభుత్వానికి మద్దతు కూడగడుతూ, ప్రజా దీవెనలు కోసం ” జన చైతన్య యాత్ర ” నిర్వహించిన బీజేపీ నాయకులు, పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్క కొమరయ్య