Headlines

కనికరం లేని పోలీసు…

  ప్రైవేట్ ట్రావెల్స్ పై చూపిస్తున్న ప్రేమ… ఆటోవాలపై చూపిస్తున్న కక్ష.. అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద రోడ్డుపై ఆటో ఆపినందుకు పోలీసు వీరంగం… ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని ప్రాధాయపడిన వదలని పోలీస్… అమలాపురం బస్టాండ్ సమీపంలో ఉన్న కలశం వద్ద, ఈదరపల్లి వంతెన వద్ద రోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డు మధ్యలో పెట్టి ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్న పట్టించుకోని అధికారులు… ఆటో డ్రైవర్ పోలీసు అధికారిని కాళ్లు పట్టుకుని ప్రాదాయపడిన…

Read More

రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో యాదవుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన గంగమ్మ జాతర

రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో యాదవుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన గంగమ్మ జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Read More

యూట్యూబ్ వీడియోలకు లైక్‍లు కొట్టి రూ.19 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్..!

ఆమె ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. మంచి జీతం.. అయినా ఆమె పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకుంది. ఇదే ఆమె కొంపముంచింది. యూట్యూబ్ వీడియో లైక్ చేసి ఏకంగా రూ.19 లక్షలు పోగొట్టుకుంది. చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ టెక్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. అయితే ఆమె ఫోన్ కు ఒక రోజు ఒక మేసేజ్…

Read More

బిగ్ బ్రేకింగ్ : లీక్ అయిన జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ దేవర స్టోరీ !

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ ను హైదరాబాదులోని పలు పరిసర ప్రాంతాలలో, రామోజీ ఫిలిం సిటీ లో పూర్తి చేశారు. ఇక మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి ‘…

Read More

ప్రాణాలు తీస్తున్న గోదావరి ఊబులు అయినా ఆగని సరదాలు – జొన్నాడలో ఇరువురు మృతి

  గోదారమ్మకు వరదలు వచ్చి ఉగ్రరూపం దాల్చితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.అయితే వరదలు వచ్చినప్పుడు అంతగా ప్రమాదాలు జరగి ప్రాణనష్టం జరగటం లేదు.కాని అంతగా నీరు లేని సమయంలోనే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం విషాదకరమైన విషయం. వేసవిలో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఇటువంటి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వేసవిలో ఆటవిడుపుగా ఆహ్లాదకరంగా ఉండే గోదావరి ఒడికి వెళ్లడం సహజమే. అక్కడితో ఆగితే పర్వాలేదు. నీరు లేదు కదా… ఎంతో లోతుండదని సరదాకి దిగితే దొంగ…

Read More

విచ్చలవిడి ఇసుక తవ్వకాలు యువకులు ప్రాణాలు తీస్తున్నాయి…

విచ్చలవిడి ఇసుక తవ్వకాలు యువకులు ప్రాణాలు తీస్తున్నాయి… బండారు సత్యానందరావు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు గోదావరి పరివాహక ప్రాంతంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు కారణంగానే పెద్దపెద్ద గోతులుతో ఊబులు ఏర్పడటం, యువకులు స్నానాలకు దిగడంతో ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆవేదన వ్యక్తం చేశారు.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.. ..ఇసుక సరఫరా ఒక ప్రైవేట్ సంస్థకు బాధ్యతలను అప్ప చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను అమలు చేయకపోవడం…

Read More

గుండిపొటుతో కడియపులంక సర్పంచ్ మార్గాని మృతి కడియం,

గుండిపొటుతో కడియపులంక సర్పంచ్ మార్గాని మృతి కడియం, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్పంచ్ మార్గాని అమ్మాణి ఆదివారం రాత్రి గుండు పోటుతో మృతి చెందారు. జనసేన పార్టీకి చెందిన ఈమె ఆ పార్టీ నుంచి కడియం జెడ్పీటీసీగా గెలుపొందారు. జనసేన నుండి రాష్ట్రంలో గెలిచిన ఏకైక జెడ్పీటీసి అమ్మాణి. సర్పంచ్ గా కొనసాగించాలని జెడ్పీటీసి పదవికి రాజనామా చేశారు. ఈమె భర్త ఏడుకొండలు రాజకీయంగా అందరికీ సుపరిచితులు. అమ్మాణిని గతంలో ఎంపీటీసీగా కూడా టిడిపి…

Read More

పులిదిండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

పులిదిండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలో శిథిలావస్థకు చేరిన పురాతన వేణుగోపాల స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి సి.జి.ఎఫ్ నిధుల నుండి మాచింగ్ గ్రాంట్ 75 లక్షల రూపాయలు మంజూరు చేయించి సోమవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సతీసమేతంగా హాజరై ప్రత్యేకపూజలలో నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ నియోజకవర్గంలో సి.జి.ఎఫ్ గ్రాంట్ నుండి గోపాలపురం ఉమా బలేశ్వరస్వామి దేవాలయం, వేణుగోపాల స్వామి…

Read More

వివేక హత్య కేసు టీవీ సీరియల్ లా సాగుతోంది…

వివేక హత్య కేసు టీవీ సీరియల్ లా సాగుతోంది… మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు టీవీ సీరియల్ లా సాగుతోంది… కేసులో దోషులు రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది..ఈ ప్రభుత్వానికి నేరస్తులు కొమ్ము కాయడంతో పాటు, శాంతిభద్రతలు సమస్య సృష్టిస్తుంది… ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు.. బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు.. కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాడపాలెంలో పార్టీ ఇంచార్జ్…

Read More

పార్టీలో గుంటనక్కలు, చీడపురుగులు; మరోమారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి షాకింగ్ కామెంట్స్

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని సొంత పార్టీ నేతలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ఆయన కుమార్తె ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేస్తే ప్రతిపక్షాల నాయకులు తన కుమార్తెను తన పై కేసు నమోదు చేసేలా కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యలు…

Read More