Headlines

నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ వెల్లడి…ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు భార్యలను చేసుకున్న సమాజం

ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు భార్యలను చేసుకున్న సమాజం మనది. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి నుంచి మన సూపర్ స్టార్ కృష్ణ వరకూ మన సమాజంలో ఇద్దరు భార్యల ముద్దుల మొగ్గుళ్లు ఉన్నారు.. గల్ఫ్ దేశాలు.. కొన్ని ముస్లిం కుటుంబాల్లోనూ ఇద్దరేసి భార్యలను కట్టుకున్న వారు ఎందరో.. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీవితాన్ని రివర్స్ చేస్తుంటుంది. ఇప్పుడూ అదే చేసింది. 90వ దశకంలో పెద్ద ఎత్తున ఆడపిల్లలు వద్దంటూ భ్రూణ హత్యలు జరిగాయి. ఇప్పుడు…

Read More

చిరంజీవిపై ప్రేమతో ప్రధాని మోడీ …!

దేశానికి ప్రధాని అయినా మోడీలో ఒక మంచి గుణం ఉంది. ఎక్కడ ఎవరు టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నా వారిని మరిచిపోకుండా గుర్తు పెట్టుకొని మరీ అభినందిస్తుంటారు. ఇందుకోసం ఆయన ట్విటర్ ను వాడుతుంటారు. ప్రముఖల యాప్ అయిన ట్విటర్ లో తాజాగా చిరంజీవి గురించి తెలుగులో గొప్పగా పొగడడం సినీ, రాజకీయ అభిమానులను ఎంతో సంతోష పరిచింది. టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి కీర్తికిరీటంలో మరో ప్రతిష్టాత్మక అవార్డ్ చేరింది. చిరంజీవిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది…

Read More

మధ్యప్రదేశ్ బీజేపీలో గోరంట్ల మాధవ్ ని మించిన నాయకుడు

ఇటీవల ఏపీ రాజకీయాల్లో మారుమోగిన పేరు గోరంట్ల మాధవ్. వీడియో కాల్ వ్యవహారం సద్దుమణిగిపోయిన తర్వాత, ఆయన ఆఫీస్ రెంట్ కూడా ఎగ్గొట్టారనే వార్త మరింత సంచలనంగా మారింది. ప్రభుత్వం నుంచి జీతంతోపాటు అలవెన్స్ లు కూడా తీసుకునే ఓ ఎంపీ, ఆఫీస్ రెంట్ ఎందుకు కట్టలేదు, ఏళ్లతరబడి అద్దె ఇవ్వకపోవడంతోపాటు యజమానిని బెదిరించడం ఏంటి అనే విషయాలు చర్చకు వచ్చాయి. తీరా పోలీస్ పంచాయితీలో ఏం జరిగిందో ఏమో ఆ వ్యవహారం మళ్లీ సద్దుమణిగింది. మన…

Read More

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు ప్రమోషన్లు కూడా ఇస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటు పే స్కేల్‌ అప్‌గ్రేడ్‌ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం కసరత్తు చేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ఉద్యోగాల్లో స్తబ్దతను ఎదుర్కొంటున్న దాదాపు 80,000 మంది ఉద్యోగుల వేతన స్కేల్‌ను మెరుగుపరచడానికి భారతీయ రైల్వేలు ఒక కొత్త నిబంధనను ప్రకటించింది. దీని ప్రకారం దాని పర్యవేక్షక…

Read More

బీజేపీ మళ్లీ గెలుస్తుందా? …….. గుజరాత్ ఎన్నికలు

కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. ఎన్ని జాకీలు పెట్టినా లేచే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ అధ్యక్షున్ని మార్చినా పెద్దగా ఫలితం కనబడటం లేదు.. గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ఆ రాష్ట్రం నుంచి మినహాయింపు తీసుకుంది.. పులి మీద పుట్రలా ఆమ్ ఆద్మీ పార్టీ జోరు కొనసాగిస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో బిజెపి ఆయువు పట్టయిన హిందుత్వ నినాదాన్ని తన సొంతానికి వాడుకుంటున్నది. దీనికి తోడు విద్య,…

Read More

SBI క్రెడిట్‌కార్డుతో అద్దె చెల్లిస్తే. వాయింపే

పేటీఎం వచ్చిన తరవాత క్రెడిట్‌ కార్డుపై అద్దెను అతి నామమాత్రపు ఫీజుతో చెల్లించే ఆప్షన్‌ తెచ్చింది. ఈ ఆప్షన్‌కు ఆదరణ పెరగడంతో తాము ఆదాయం కోల్పోతున్నామని బ్యాంకులు భావించాయి. దీంతో ఇలా అద్దె చెల్లించేవారిపై చార్జీలు వేయడం ప్రారంభించాయి. ఇపుడు ఎస్‌బీఐ కూడా అదే బాట పట్టింది. క్రెడిట్‌ కార్డుతో ఇంటి అద్దె చెల్లించినప్పుడు ఆ మొత్తంపై రూ.99 సర్వీస్‌ ఛార్జీ విధించబోతున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ ప్రకటించింది. నవంబరు 15 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.ఈ…

Read More

ఢిల్లీ ఎయిమ్స్‌ పేషెంట్ కి పెట్టిన ఫుడ్‌లో బొద్దింక..

సాధారణ ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే.. భయపడుతుంటారు. అక్కడ ఉండే పరిస్థితులు అలాంటివి. బెడ్స్ దగ్గర నుంచి ట్రీట్‌మెంట్ వరకూ ఏది సరిగ్గా ఉండదని అందరి నమ్మకం. సర్కారు దవాఖానాల దురావస్థకు పట్టి చూపించే.. ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో రోగికి పెట్టిన ఆహారంలో బొద్దింక కనిపించింది. దాంతో అందరూ రోగితోపాటు, అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తం ఓ చిన్నారిని ఆస్పత్రిలో జాయిన్…

Read More

మైనింగ్ లీజు వ్యవహారంలో జార్ఖండ్ CM హేమంత్ కు సుప్రీంకోర్టు భారీ ఊరట

హేమంత్ సోరెన్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంతకూ మునుపు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసాడు. అయితే మైనింగ్ లీజు వ్యవహారంలో ఇతనికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఝార్ఖండ్ ప్రభుత్వం, హేమంత్ సొరేన్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది….

Read More

ట్రైన్‌లో ఏసీ అంతరాయంతో రైల్వే శాఖపై కన్స్యూమర్ కోర్టు ఆదేశాలు.

ప్రజలు తమకు అందాల్సిన సేవల్లో అంతరాయం నెలకొన్నప్పుడు కన్స్యూమర్‌ కమిషన్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇప్పటి వరకు రైల్వేశాఖ సేవల్లో నెలకొన్న అంతరాయాలపై చాలా మంది కమిషన్‌ను ఆశ్రయించారు. తాజాగా మరో వృద్ధుడు దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ పనిచేయకపోవడంపై కన్స్యూమర్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ విషయంపై విచారణ జరిపిన ముంబైలోని కన్స్యూమర్‌ కమిషన్‌.. ప్రయాణికుడికి రూ.50,000 పరిహారం ఇవ్వాలని ఇండియన్‌ రైల్వేస్‌ను ఆదేశించింది. అయితే ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు సీనియర్‌ సిటిజన్‌…

Read More

కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడు ఫలితం వెలువడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కోసం పోరాడిన కార్యకర్తలను ఆయన అభినందించారు. ”ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే.. ఇచ్చిన హామీలను 15 రోజుల్లో నెరవేరుస్తామన్నారు. హామీ…

Read More