Headlines

రూ.8.5 కోట్ల ఖాతాదారుల సొమ్మును కాజేసిన బ్యాంకు డిప్యూటీ మేనేజర్.. ఆ డబ్బుతో బెట్టింగ్..

కొందరు బ్యాంకు ఉద్యోగులు అక్రమమార్గం పట్టి ఖాతాదారుల సొమ్మును కాజేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో సంబంధం లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఏకంగా రూ.8.5 కోట్ల ఖాతాదారుల సొమ్ము కాజేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. నర్సంపేట, వెలుగు, వరంగల్ ​జిల్లాలో కస్టమర్ల డబ్బుతో ఆన్​లైన్ గేమ్స్​ఆడిన ఐసీఐసీఐ బ్యాంక్​ డిప్యూటీ మేనేజర్ ​ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ లో కరీమాబాద్ ​కు చెందిన బైరిశెట్టి కార్తీక్…

Read More

కారు టిప్పరు డీ, ప్రమాదంలో పలువురికి గాయాలు

  యాడికి సెప్టెంబర్ 14 న్యూస్ 9: యాడికి పెట్రోల్ బంకు సమీపంలో చెన్నై నుండి ఆదోనికి కారులో వెళ్తుండగా, రాయల చెరువు నుండి బుగ్గకు వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి ఐదుగురికి గాయాలు కలిగినాయి. కారు డ్రైవర్ బస్సు ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు మరియు ముగ్గురు వ్యక్తులకు గాయాలు కలిగినాయి. కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసులు జేవీఎస్ జయలక్ష్మి గోవిందరాజులు,…

Read More

జీ20 సదస్సులో మూడో సెషన్ ప్రారంభం-వెళ్లిపోయిన బైడెన్..

ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా ఇవాళ మూడో సెషన్ ప్రారంభమైంది. ఇవాళ “వన్ ఫ్యూచర్” అంశంపై ప్రపంచ దేశాధినేతలు చర్చిస్తున్నారు. జీ20 సదస్సులో భాగంగా మొత్తం మూడు సెషన్లు జరుగుతుండగా..ఇందులో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ అంశాలపై చర్చించిన నేతలు.. ఇవాళ వన్ ఫ్యూచర్ పై చర్చిస్తున్నారు. అయితే అంతకు ముందు ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించిన ప్రపంచ దేశాధినేతలు మహాత్ముడికి నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత ప్రధాని…

Read More

జాతీయ భావం పెంపొందించేందుకు నా మట్టి.. నా దేశం

జాతీయ భావం పెంపొందించేందుకు నా మట్టి.. నా దేశం – అమర వీరుల స్మారక వనం నిర్మాణంలో ప్రజలంతా భాగస్వామ్యం – బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాధ రాజు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 06: దేశ స్వాంత్ర్యం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన మహనీయుల స్మారకార్థం దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించనున్న అమృత వనం నిర్మాణంలో ప్రజలంతా భాగ స్వాములను చేస్తున్నట్టు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విశ్వనాధ రాజు పేర్కొన్నారు….

Read More

తూట్రాళ్లపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 10,200/- నగదు, పేక ముక్కలను స్వాధీనం

తూట్రాళ్లపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 10,200/- నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో సిబ్బంది చాంద్ భాష, రామాంజనేయరెడ్డి, భూపతి, గంగ చంద్ర, శివ పాల్గొన్నారు.

Read More

ముదునూరులో మేరా మట్టి మేరా దేశ్

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 01: పెంటపాడు మండలం ముదునూరులో మేరా మట్టి మేర దేశ్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. బిజెపి పెంటపాడు మండల అధ్యక్షుడు దత్తు ప్రసాద్, బిజెపి మండల ఇన్చార్జ్ నరిశే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత వెలంపేటలోని వినాయకుని ఆలయంలో పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మట్టి సేకరణలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ ఉపాధ్యక్షులు నరిశే…

Read More

కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా…

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఆగస్టు 30: కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా అధిక ధరలు అరికట్టాలని, యువతకు ఉపాధి చూపించాలని, పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నుండి సంతకాల సేకరణ కార్యక్రమం భీమవరం 38 వార్డు లంకపేట వద్ద సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కే రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించి మాట్లాడారు మోడీ 9…

Read More

బి.ఆర్.ఎస్ పార్టీ వీడే ప్రసక్తే లేదు…

బి.ఆర్.ఎస్ పార్టీ వీడే ప్రసక్తే లేదు… బిజెపిలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలని ఖండించిన ఆత్మకూరు నాగేష్ సంగారెడ్డి నుండి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి టికెట్ రానందుకు భంగపడి బిజెపి పార్టీ నుండి సీటు ఆశిస్తున్నట్టు వస్తున్న వార్తల్ని తీవ్రంగా ఖండించారు సంగారెడ్డి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆత్మకూర్ నాగేష్ , అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపారేసినారు, తెలంగాణ రాష్ట్రంలో బి.ఆర్.స్ పార్టీ కి…

Read More

కర్ణాటక మద్యం పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం.

  పుట్టపర్తి. జనసేన ప్రతినిధి. ఆగస్టు 24. శ్రీ సత్య సాయి జిల్లా, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎ.ఎస్.పి. శ్రీ ఎన్. విష్ణు సార్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ( సెబ్)తరుపున, ధర్మవరం స్టేషన్, పుట్టపర్తి స్టేషన్ మరియు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వారిని కలిపి ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగినది. సదరు టీమ్ వారు గత మూడు రోజులుగా నెల కోటతండా, గరుగుతండా, అడవి బ్రాహ్మణపల్లితండా, రాళ్ల అనంతపురం తండా,…

Read More

సీఎం యోగీ కాళ్లు మొక్కడం ఫై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) యూపీ సీఎం యోగి కాళ్లు మొక్కడం (UP CM Yogi Adityanath feet) ఫై సర్వత్రా చర్చగా మారింది. స్టార్ హీరో అయ్యి ఉండి..తన కన్నా చిన్న వయసు ఉన్న యోగి కాళ్లు మొక్కడం ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రోజు రోజుకు ఇది మరింత వివాదస్పదంగా మారుతుండడం తో రజనీకాంత్..తాను కాళ్లు మొక్కడం వెనుక ఉన్న అసలు విషయాన్నీ తెలిపారు. తనకు యోగులు, సన్యాసిలు, బాబాల పాదాలను తాకి వారి…

Read More