Headlines

ఈరోజు గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన అల్పాహార విందు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌కర్ గారు, స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, కేంద్ర మంత్రులు మరియు ఎంపీలతో కలిసి పాల్గొన్న గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు..

ఈరోజు గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన అల్పాహార విందు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌కర్ గారు, స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, కేంద్ర మంత్రులు మరియు ఎంపీలతో కలిసి పాల్గొన్న గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు

Read More

కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం వైపు గౌతమి బ్రిడ్జిపై నుండి గోదావరి నదిలోకి దూకిన వ్యక్తి…

— కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం వైపు గౌతమి బ్రిడ్జిపై నుండి గోదావరి నదిలోకి దూకిన వ్యక్తి. — నామపై వెళ్లి సుమారు అరగంట పాటు శ్రమించి ఒడ్డుకు చేర్చిన రావులపాలెం ఎస్సైలు రమణ, సురేంద్ర, హైవే పెట్రోలింగ్ పోలీసులు విఏబి స్వామి, సిహెచ్ రామ్మోహనరావు, హైవే సిబ్బంది. — క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తున్న హైవే అంబులెన్స్ సిబ్బంది. — అనంతరం హైవే అంబులెన్స్ పై కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. — క్షతగాత్రుని పరిస్థితి…

Read More

పరీక్ష కేంద్రాలు పరిశీలించిన సీఐ రజిని కుమార్*

కొత్తపేట మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను రావులపాలెం సిఐ రజిని కుమార్ పరిశీలించారు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారనేది అబ్జర్వ్ చేశారు. పరీక్ష రాసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మణికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ప్రభుత్వ పాఠశాల కు 11 వేలు విలువచేసే వంట సామాగ్రి బహుకరణ..

వక్కలంక… అంబాజీపేట మండల పరిధిలోని వక్కలంక గ్రామంలో పంచాయతీ వద్ద ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్దులకు భోజన పదార్ధాలు వడ్డించుటకు మరియు వంట చేయుటకు ఇబ్బంది లేకుండా ఉండటానికి వక్కలంక గ్రామానికి చెందిన వాసంశెట్టి విజయ భాస్కరరావు 11 వేల రూపాయల విలువ గల వంట సామాగ్రి మరియు మిక్సీ ని సమకూర్చి స్థానిక సర్పంచ్ వాసంశెట్టి రేవతి పెదబాబు గారి చేతుల మీదుగా పాఠశాల సిబ్బందికి అందించారు.ఈ సందర్భంగా…

Read More

డాక్టర్ గారు డ్యూటీకి వస్తారా..?..కొన్ని రోజులుగా డ్యూటీకి రాని గైనకాలజిస్ట్..

డాక్టర్ గారు డ్యూటీకి వస్తారా..? కొన్ని రోజులుగా డ్యూటీకి రాని గైనకాలజిస్ట్ సెలవులు తీసుకున్నారన్న సూపరింటెండెంట్ లీవ్ పూర్తయినా రాకపోవడంతో తలెత్తుతున్న పలు ప్రశ్నలు కొత్తపేట.. అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి.. అక్కడ వైద్యం చేయించుకోవడానికి చాలామంది వెనుకాడుతుంటారు.. వేలకు వేలు పోసి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటారు.. ప్రసవాలైతే చెప్పనక్కర్లేదు.. పుట్టే బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉండాలని ఎంత ఖర్చైనా ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయిస్తారు చాలామంది.. అలాంటిది ఆ వైద్యుడు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది…..

Read More

ఈరోజు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం kodad Zphs పాఠశాలలో తెలంగాణ వంటకాల ఆనంద్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి..

ఈరోజు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం kodad Zphs పాఠశాలలో తెలంగాణ వంటకాల ఆనంద్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాకే ఆనంద్, ఎంపీడీవో రమాకాంత్, హెచ్ఎం సూర్యకుమారి, ఉపాధ్యాయులు సుకుమార్, కోఆప్షన్ మెంబర్ బాబు ఖాన్, గ్రామస్తులు సి వెంకట్ రెడ్డి ఉపసర్పంచ్ నారాయణరెడ్డి ,మాజీ సర్పంచ్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు

Read More

ఆలమూరు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం పరిశీలన..

  ఆలమూరు :- _అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్ నందు ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 15వ తేదీ అనగా రేపటి నుండి వచ్చేనెల 4వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాన్ని మంగళవారం రావులపాలెం సర్కిల్ సీఐ రజిని కుమార్,స్థానిక ఎస్సై శివ ప్రసాద్,తాసిల్దార్ ఐపీ శెట్టి,మండల విద్యాశాఖ అధికారి డి.మురళి సత్యనారాయణలతో కలిసి వారు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షా…

Read More

పూతలపట్టు నియోజకవర్గం లో ఇప్పటివరకు ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎన్నికల్లో 40%శాతం పోలింగు

పూతలపట్టు నియోజకవర్గం లో ఇప్పటివరకు ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎన్నికల్లో 40%శాతం పోలింగు నమోదయింది, ఉపాధ్యాలు 70%శాతం.     *పూతలపట్టు మండలం*   పట్టభద్రుల ఓటర్లు—-1799 పోలైన ఓట్లు …… 1111   ఉపాధ్యాయ ఓటర్లు……134 పోలైన ఓట్లు….. 110     *తవణంపల్లి మండలం*   పట్టభద్రుల ఓటర్లు. 1643 పోలైన ఓట్లు …… 930   ఉపాధ్యాయ ఓటర్లు…… 58 పోలైన ఓట్లు….. 45     *ఐరాల మండలం*   పట్టభద్రుల ఓటర్లు….

Read More

దివ్యాంగులకు అండగా సత్య సౌదా పౌండేషన్.

దివ్యాంగులకు అండగా సత్య సౌదా పౌండేషన్ కనిపించేనా కరుణించేనా అంటూ ఈనెల ఏడవ తారీఖున ప్రముఖ దినపత్రిక ఈనాడులో ప్రచురించిన కథనానికి స్పందించిన సత్య సౌధ ఫౌండేషన్…         ద్రాక్షారామకు చెందిన శ్రీను, పద్మావతిలకు పుట్టిన బిడ్డలు అయిన వందన, ఆనంద కుమార్ లు పుట్టుకతోనే దివ్యాంగులు కావడంతో వారి కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉండడంతో వారి తల్లిదండ్రులు ఎక్కడికైన వెళ్లి జీవనోపాధి చేసుకునే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు.ఈ నేథ్యంలో…

Read More

ఈరోజు గౌరవ శ్రీ జోగు రామన్న ఆదిలాబాద్ MLA..అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి సన్నిధిలో పిల్లలకుఅక్షరాభ్యాసం…

ఈరోజు గౌరవ శ్రీ జోగు రామన్న ఆదిలాబాద్ MLA  అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి సన్నిధిలో పిల్లలకుఅక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. శ్రీ  బసవరాజు సారయ్య మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు, శ్రీ తుల శ్రీనివాస్ గారికి అతి సన్నితుడైనందు వల్ల బోథ్ పట్టణంలోని రజక సంఘానికి *రూపాయలు 10 లక్షలు అడగడంతో వెంటనే మంజూరు చేయడం జరిగింది*. వారికి బోథ్ పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు*. *ఇట్టి కార్యక్రమంలో గౌరవ విట్టల్ రెడ్డి శాసనసభ్యులు బైంసా,…

Read More