Headlines

కేసీఆర్ సర్కారు తీరుతో రైతులకు తీవ్ర నష్టం

హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను వదిలేసి.. రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మినహా అన్ిన రాష్ట్రాలు పేదల కోసం లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాయన్నారు. పంటల బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవట్లేదని మండిపడ్డారు కిషన్ రెడ్డి. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో రైతులు…

Read More

కర్నాటక సీఎం సిద్ధరామయ్య తొలి సంతకం అదే-

కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, మరో ఏడుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కర్నాటక కేబినెట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాము ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీల్ని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకుంటామని…

Read More

చదివింది ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్.. చేసేది చోరీలు; ఏం పనిరా నాయనా!!

అతడు ఉన్నత చదువులు చదువుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ లో ఎమ్మెస్సీ చేశాడు. అంత బాగా చదువుకొని దొంగగా మారిన సదరు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరంగల్ కమిషనరేట్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ దొంగగా ఎందుకు మారాడు? అసలు ఎలా చోరీలకు పాల్పడ్డాడు వంటి వివరాలలోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గంగవరం మండలం పెద్ద ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎర్రబోతుల సునీల్ ప్రస్తుతం హన్మకొండలోని జూలై వాడలో నివాసముంటున్నాడు. నిందితుడు సునీల్ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్…

Read More

సిద్దూ, డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ, మొన్న మాటల యుద్దం !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిడా డీకే శివకుమార్ శనివారం మద్యాహ్నం బెంగళూరులోని కంఠీర స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖలు హాజరై సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను అభినందించారు. బీజేపీకి ఊహించిన షాక్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి, సిద్దరామయ్య పక్కన ప్రత్యక్షం ! ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ తదితరులు…

Read More

తెలుగు ప్రజలకు మరో రైలు: మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ షురూ, టైమింగ్స్ ఇవే

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మద్య మరో కొత్త రైలు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్-విశాఖట్నం ఎక్స్‌ప్రెస్(12862) రైలును శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అవసరమన్నారు. త్వరలో ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి…

Read More

ఎన్టీఆర్ బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ‘దేవర’గా ఎన్టీఆర్ విశ్వరూపమే..

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం NTR30. RRR తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నాడు. NTR30 వర్కింగ్ టైటిల్…

Read More

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. విజయవంతం చేయాలని పిలుపు

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు రేపు (మే 20) హైదరాబాద్ లో జరగనున్నాయి. ఖైతలాపూర్ గ్రౌండ్ (Kaitalapur Maidan)లో ఏర్పాట్లను మురళీమోహన్, టీడీ జనార్దన్, నందమూరి రామకృష్ణ పరిశీలించారు. రేపు సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతాయని.. సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) తెలిపారు. ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకుందాం అన్నారు. ఎన్టీఆర్ లో దేవుడి రూపం చూశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ…

Read More

ఆపిల్ ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్ ఆగయా.. ఇక ఆండ్రాయిడ్‌లో ఎప్పుడంటే..?

ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీపైనే ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి OpenAI ద్వారా (ChatGPT) ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ (Bing AI), గూగుల్ బార్డ్ ఏఐ (Google Bard AI) పోటీగా అనేక ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటివరకూ ఈ ఏఐ టూల్స్ వెబ్ బ్రౌజర్ మాత్రమే యాక్సస్ చేసుకునే వీలుంది. మొబైల్ డివైజ్ లేదా డెస్క్‌టాప్ డివైజ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, చివరకు చాట్‌జీపీటీ (ChatGPT App)…

Read More

మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే ఇలా మార్చుకోండి.. టెన్షన్ వద్దు..

దేశంలో రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) సంచలన ప్రకటన చేయడంతో అందరికీ 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు గుర్తుకు వస్తోంది. అప్పట్లో కరెన్సీ నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు కనపడ్డాయి. పలు బ్యాంకుల ముందు లాఠీచార్జీలూ జరిగాయి. దీంతో ఇఫ్పుడు రూ.2 వేల నోట్లు భారీగా ఉన్నవారు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. అయితే, 2016లో దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు ఉండకపోవచ్చు. రూ.2…

Read More

పెద్ద నోట్లు రద్దు చేయాలని నేను అప్పుడే చెప్పాను: చంద్రబాబు

దేశంలో పెద్ద నోట్లు రద్దు చేయాలని తాను గతంలోనే చెప్పానని ఏపీ (AP) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా (Anakapalle)లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అనకాపల్లి సుంకర మెట్ట కూడలి నుంచి జంక్షన్ మీదుగా నెహ్రూ చౌక్ వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ కి ఇరు వైపులా చంద్రబాబుకి హారతులు పట్టారు మహిళలు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “నేను డిజిటల్ కరెన్సీ ప్రోత్సహించాను. పెద్ద నోట్లు రద్దు చేయాలని అప్పుడే చెప్పాను….

Read More