బీభత్సం సృష్టించిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు..
కొత్తపేట : వేగంగా దూసుకు వచ్చిన కారు బీభత్సం సృష్టించడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తపేట మండలం ఏనుగు మహల్ వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. రావులపాలెం నుంచి అమలాపురం వెళుతున్న మారుతి రిడ్జ్ కారు వేగంగా వచ్చి ఒక ఆటోను రెండు బైకులను ఢీ కొట్టి చికెన్ షాపులోకి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వడంతో పాటు ఆటో, రెండు బైకులు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన వారిని…