Headlines

Editor

ఆదివాసి గిరిజనుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కృషి

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 9: :ప్రకృతి బిడ్డలైన ఆదివాసీలు గిరిజనుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మెట్ట ఉప్పరగూడెం లో ఆదివాసీ గిరిజనుల దినోత్సవం బుధవారం జరిగింది. ఏపీ ఎస్ టి సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్ సింగం సుబ్బారావు ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా ఏకలవ్యుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సిజిఎఫ్ కమిటీ మెంబర్…

Read More

యాడికి మండలం యాడికి గ్రామ శివారులో నగదు, పేక ముక్కలు స్వాధీనం

Good evening all….. యాడికి మండలం యాడికి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 7 మందిని పట్టుకొని ( మహేష్, హనుమంత్, నవీన్, రాము మరో ముగ్గురిని పట్టుకోవడమైనది) వారి వద్ద నుండి 10,200 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో పవన్ కుమార్ రెడ్డి, రామంజి రెడ్డి, చాంద్బాషా, భూపతి, మహేష్, పవన్ కుమార్ పాల్గొన్నారు. ఎస్సై యాడికి పియస్.

Read More

ప్రతి ఒక్క ద్విచక్ర& కార్ నడుపు వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ప్రతి ఒక్క ద్విచక్ర& కార్ నడుపు వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి రేణిగుంట వీధులలో బుధవారం ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు రెయిన్బో విద్యా సంస్ధల పాఠశాల విద్యార్థులు నాటకాలను, మీమ్ ను ప్రదర్శించారు. విద్యార్థులు ట్రాఫిక్ సిగ్నల్స్ ను, సేఫ్టీ రూల్స్ ను పాటించాలని ప్ల కార్డ్స్ ద్వారా హెల్మెట్ లను ధరించి ప్రదర్శనలు చేశారు రేణిగుంట రెయిన్బో స్కూల్ కరస్పాండెంట్ అత్త ఉల్లా ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించడం…

Read More

మార్కెట్‌ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త

మార్కెట్‌ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. కాని షేర్‌ మాత్రం నష్టాల్లో ముగిసింది. తనకు ఉన్న హోటల్‌ బిజినెస్‌ను విడిగా లిస్ట్‌ చేస్తుందని గత కొన్ని రోజులుగా మార్కెట్‌లో వార్తలు వస్తున్నాయి. కంపెనీ కూడా ఇదే తరహా సంకేతాలు ఇచ్చింది. ఈ వార్తలతో ఐటీసీ షేర్‌ క్రమంగా పెరుగుతూ… ఇటీవల రూ 499.60లను తాకింది. డీమెర్జర్‌ వార్తను ఇవాళ ఐటీసీ ప్రకటించింది. హోటల్‌ బిజినెస్‌ కంపెనీని లిస్ట్‌ చేస్తామని, కొత్త కంపెనీలో ఐటీసీకి…

Read More

విశ్వగురువుగా కీర్తించపడుతున్న ప్రధాని నరేంద్రమోదీ గౌరవం ఏటా పెరుగుతోంది.

విశ్వగురువుగా కీర్తించపడుతున్న ప్రధాని నరేంద్రమోదీ గౌరవం ఏటా పెరుగుతోంది. ప్రపంచంలోని అగ్రదేశాలు సైతం మోదీకి రెడ్‌ కార్పెట్‌ పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఒకప్పుడు మోదీ పర్యటనై నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా సైతం ఇప్పుడు మోదీ రాక కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోదీకి ఏటా ఫాలోవర్లు పెరుగుతున్నారు. మోదీ ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ ఇప్పటికే 90 మిలియన్లు దాటింది. దీంతో…

Read More

హైకోర్టు (Telangana High Court) లో బిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (BRS Minister Srinivas Goud) కు గట్టి ఎదురుదెబ్బ

హైకోర్టు (Telangana High Court) లో బిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (BRS Minister Srinivas Goud) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ (Petition)ను కొట్టివేయాలంటూ శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, మంత్రి గా కొనసాగే…

Read More

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎడుటెక్‌ సంస్థ బైజూస్‌ పలు కీలక నిర్ణయాలు

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎడుటెక్‌ సంస్థ బైజూస్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంటోంది. రుణదాతల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా… కొన్ని రుణాల రీ షెడ్యూల్‌కు ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని రుణాలు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రుణదాతల్లో విశ్వాసం కల్పించడానికి.. చివరికి తాను ఇపుడు ఉంటున్న ఆఫీసును కూడా తరలించేందుకు సిద్ధపడింది. వ్యయ నియంత్రణ చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్‌ ప్రకటించింది. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ.. తాజాగా…

Read More

పచ్చని మణిపూర్ తగలబడుతోంది. గత రెండున్నర నెలల నుంచి కాల్పులు

పచ్చని మణిపూర్ తగలబడుతోంది. గత రెండున్నర నెలల నుంచి కాల్పులు, హత్యలతో నెత్తుటి ధార కారుతోంది. అక్కడి పరిస్థితులు నానాటికి హింసాత్మకంగా మారుతుండడంతో ప్రభుత్వం ఏకంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఇదే సమయంలో అక్కడ పలు హింసాత్మక సంఘటనలు జరుగుతున్నప్పటికీ బయట ప్రపంచానికి అంతగా తెలియడం లేదు. అయితే తాజాగా బుధవారం ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం, వారిపై దాడి చేయడం సంచలనంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అక్కడ అధికార పార్టీపై విమర్శల…

Read More

జనసేన సోషల్‌ ఫైట్‌.. జనసేనాని కొత్త ఆలోచన..!

మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. ప్రజలు, పాలకులకు మధ్య వారధి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూసే శక్తి మీడియాకే ఉంది. అయితే ప్రస్తుతం మీడియా పాలకుల గుప్పిట్లో బంధీ అయింది. అధికారంలో ఉన్నవారి భజనలో తరిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది సోషల్‌ మీడియా. సోషల్‌ మీడియాలో బలంగా ఉంటే వాళ్లవే రోజులు. అది సినిమా హీరో అయినా, పొలిటికల్‌ పార్టీ అయినా. గత కొన్నాళ్లుగా జనసేన సోషల్‌ మీడియా విభాగం దూకుడుగా వ్యవహరిస్తోంది….

Read More

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా కంపెనీ ఖాతాలను దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా కంపెనీ ఖాతాలను దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. కంపెనీ ఖాతాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ… కంపెనీ డైరెక్టర్లు స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించకుండా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ జూన్‌ నెలలో ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ఖాతాల్లో చూపిన మొత్తాలు నిజమైనవి కావని… బాగా పెంచి చూపారని సెబీ అంటోంది. అలాగే నిధులను విదేశాలకు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని చూసిన కేంద్రం కార్పొరేట్‌ వ్యవహారాల…

Read More