Headlines

కొండపాక మండలం వెలికట్ట మరియు ఆరెపల్లి గ్రామాలలో ఎన్నికల ఇంటి ఇంటి ప్రచారం లో భాగంగా కె సి ఆర్ చేసినటువంటి సంక్షమ పథకాలను వివరిస్తూ కె సి ఆర్ కు ఓటు వేసి గెలుపుంచాలని అన్నారు…

కొండపాక మండలం వెలికట్ట మరియు ఆరెపల్లి గ్రామాలలో ఎన్నికల ఇంటి ఇంటి ప్రచారం లో భాగంగా కె సి ఆర్ చేసినటువంటి సంక్షమ పథకాలను వివరిస్తూ కె సి ఆర్ కు ఓటు వేసి గెలుపుంచాలని అన్నారు. సి ఎం కె సి ఆర్ ను 3వ సారి సి ఎం గా లక్ష్య ఓట్ల మెజారిటీ తో గెలిపించాలని ప్రతి ఇంటి కి తిరుగుతూ సంక్షేమ పథకాలగురించి వివరిస్తూ కార్ గుర్తు కు ఓటు వేయాలని…

Read More

మోడల్ స్కూల్ స్థలాన్ని ఆక్రమించి, స్కూల్ సంపూ, బోరు బావి ల పై మట్టి తొలి సెలవు రోజు న రస్తా నిర్మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి…

మోడల్ స్కూల్ స్థలాన్ని ఆక్రమించి, స్కూల్ సంపూ, బోరు బావి ల పై మట్టి తొలి సెలవు రోజు న రస్తా నిర్మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్కూల్ పిల్లలకు ఇబ్బంది అని అడ్డుకొని నిరసన తెలిపిన టీడీపీ మాజీ ఎంపీపీ రంగయ్య టిడిపి నాయకులు.

Read More

రాయల చెరువు, యాడికి పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్…

రాయల చెరువు, యాడికి పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించే ఎనిమిది మంది పైన మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పైన కేసు నమోదు చేయడం జరిగింది. Si యాడికి పీఎస్

Read More

రామగిరి చెన్నేకొత్తపల్లి మండలాల్ని కరవు జాబితాలో చేర్చాల్సిందే.

రామగిరి, న్యూస్ 9, నవంబర్ 5:   *రేపు సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీసుకెళ్లాలి* *మీ చిత్తశద్ధి నిరూపించుకోవాలన్న మాజీ మంత్రి పరిటాల సునీత* *ఆకుతోటపల్లిలో 2వ రోజు భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమం*   రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితులతో రైతులు అల్లాడిపోతున్నారని.. ఈ రెండు మండలాల్ని కరవు జాబితాలో చేర్చాల్సిందేనని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. ఈ విషయాన్ని…

Read More

గ్రామాల్లో రాజకీయ కక్షలు వద్దు ప్రశాంత జీవనమే ముఖ్యం…

    ధర్మవరం, న్యూస్ 9, నవంబర్ 5:   *టీడీపీ హామీలు సూపర్ సెక్స్ గురించి, చేయబోయే మంచిని గుర్తించండి* *ఆరు పథకాలతో ప్రజల జీవితాల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం* *రైతులకు ఏటా 20వేల సాయం చేస్తాం.. పరిటాల శ్రీరామ్* *చిల్లవారిపల్లిలో భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమం*   గ్రామాల్లో రాజకీయ కక్షలకు అమాయకులు బలి కావద్దని.. ఎవరు ప్రజలకు మంచి చేస్తే వారి పక్షాన నిలబడాలని పరిటాల శ్రీరామ్ సూచించారు. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో…

Read More

మీడియా కేంద్రాన్ని పరిశీలించిన  ఎన్నికల వ్యయ పరిశీలకులు కే ఎం శ్రేయాస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్.

పత్రికా ప్రకటన తేది:05.11.2023 నిర్మల్ జిల్లా. ఆదివారం   మీడియా కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు కే ఎం శ్రేయాస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్.   ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయంలో. ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల పెయిడ్ న్యూస్, అడ్వర్టైజ్ మెంట్ ల రిజిస్టర్ ను పరిశీలించారు. ఆనంతరం ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసి 1950 టోల్ ఫ్రీ నెంబర్, సి విజల్ యాప్, సోషల్ మీడియా…

Read More

BRS పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకి వివరిస్తూ ప్రచారం…..

ఈరోజు గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్పల్లి మండల ఎల్లయగూడ మరియు PT వెంకటాపూర్ గ్రామాలలో BRS పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం జరిగింది… గ్రామ ప్రజలు పెద్ద ఎత్తునా పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో గ్రంధాలయం చైర్మన్ లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య, కుకునూర్పల్లి సర్పంచ్ పోల్కంపల్లి నరేందర్, పిష్క అమరేందర్ ,వైస్ ఎంపీపీ భగవాన్ మరియు జిల్లా నాయకులు పత్తిరి రాము,…

Read More

తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ” నేరేడ్‌మెట్ లో జె జె నగర్ ” లో పాదయాత్ర చేస్తు ప్రచారం…

తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా   మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మైనంపల్లి హనుమంతరావుగారికి మద్దతుగా వారి గెలుపు కోసం వారి సతీమణి మైనంపల్లి వాణి మేడం గారు , సీనియర్ నాయకులు , పార్టీ కార్యకర్తలు , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ” నేరేడ్‌మెట్ లో జె జె నగర్ ” లో పాదయాత్ర చేస్తు ప్రచారం చెయ్యడం జరిగింది. దాదాపు 100 మంది డ్వాక్రా మహిళలు మైనంపల్లి వాణి గారి…

Read More

ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా..?

రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మనిషిపై లక్ష కు పైగా అప్పు భారం వేసింది బీఆర్ఎస్‌ పార్టీ అని, దొంగ విత్తనాలు మూలంగా 8 మే మంది రైతు కుటుంబాల నాశనం ఐతే కేసీఆర్ నోరు మేధపని పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార మదం తో విర్రవిగుతున్న కేసీఆర్ కి సవాల్ అని, కౌలు…

Read More

జిల్లా ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., ఆదేశాలమేరకు అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ.వెంకటేశ్వర్లు జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవం”

నిర్మల్ జిల్లా,అక్టోబర్,31. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం 11.00 గంటలకు జిల్లా ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., ఆదేశాలమేరకు అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ.వెంకటేశ్వర్లు జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవం” కార్యక్రమాన్ని ఏక్తా దివస్ ప్రతిజ్ఞ నిర్వహించి, మానవీయమూర్తి సర్దార్ వల్లభాయి పటేల్ గారికి ఘన నివాళి అర్పించి పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించినారు.* ఈ సందర్భంగా మాట్లాడుతూ…. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోరాటమే ఊపిరిగా…

Read More