Headlines

మహాజన నేతా మాన్య శ్రీ మందకృష్ణమాదిగన్న గారి పిలుపుమేరకు.జులై 7 వరంగల్ లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతు జయప్రదంచేయండి.

న్యూస్.9) యాడికి మహాజన నేతా మాన్య శ్రీ మందకృష్ణమాదిగన్న గారి పిలుపుమేరకు జులై 7 వరంగల్ లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతు జయప్రదం చేయండి:-జి నరసింహులు మాదిగ   ఎన్ సూర్యుడు మాదిగ ఆధ్వర్యంలో యాడికి మండలంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి నందు MRPS మరియు అనుబంధ సంఘాల నాయకులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది   ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తాడపత్రి నియోజకవర్గంMRPS కోఇన్చార్జ్ ఎంపీ పుల్లయ్య మాదిగ  …

Read More

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. రక్షణ శాఖ మంత్రితో భేటీ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌లో బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో ఈ మధ్యాహ్నం సమావేశమయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.   అలాగే రక్షణ శాఖ భూముల కేటాయింపుపై సీఎం రేవంత్ రాజ్‌నాథ్ సింగ్‌‌తో చర్చించారు. హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దాదాపు 25…

Read More

హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఏం జరిగిందంటే..?

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైనటువంటి కేసు విషయమై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ అందులో కోరారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్ లో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారంటూ మల్కాజిగిరి పోలీసులు కోర్టుకు నివేదిక అందజేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగులకు…

Read More

కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా జవహర్ నగర్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్..

కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా జవహర్ నగర్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్. డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు మరియు కో ఆప్షన్ సభ్యులు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి.. హార్డ్ డిస్క్‌లు దొరికేశాయ్..!

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో సంచలన ఆధారాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన సిట్ బృందానికి మరో కీలక హార్ట్ డిస్క్‌లు లభించాయి. ఎస్ఐబీకి టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్‌లో హార్డ్ డిస్క్‌లు సీజ్ చేశారు. ఇందులో మూడు సర్వర్లు, ఐదు మినీ డివైసస్‌తో పాటు హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకుంది.   సోదాలు..ఆధారాలు ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇంటితోపాటు కార్యాలయంలో సిట్ సోదాలు…

Read More

గోవులను వదించడం ఆపండి..ఆధారాలు తో దొరికితే కఠిన చర్యలు..!!!

న్యూస్ 9:-వైజాగ్ ) మెదక్ జిల్లా లో గోవులను వాదించడం లో జరిగిన అల్లర్లు మరవకు ముందే.. ఇలాంటి అల్లర్లు ఏ జిల్లాలో జరగకూడదు అని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొంది… భారత దేశం లో గోవులకు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. గోవుని పూజించడం మన సంప్రదాయం. భారత దేశం లో గోవులను తల్లి తో పోలుస్తారు అయినా ఇప్పుడు ఉన్న సమాజం కొంతమంది గోవులను వదించి దాన్ని వ్యాపారంగా మలచి చిన్న బజారు లు…

Read More

మల్కాజిగిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది

మల్కాజిగిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సునీతరామ్ యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, మురుగేష్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరశురాం రెడ్డి, రావుల అంజయ్య,…

Read More

మల్కాజ్గిరి బిజెపి ఎం.పీ శ్రీ ఈటల రాజేందర్ గారు, మల్కాజ్గిరి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్ యు బి, భూగర్భ డ్రైనేజ్, ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ వంటి అనేక సమస్యలు పరిష్కరించేందుకు తాను ప్రజలతో ఉంటానని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.

మల్కాజ్గిరి బిజెపి ఎం.పీ శ్రీ ఈటల రాజేందర్ గారు, మల్కాజ్గిరి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్ యు బి, భూగర్భ డ్రైనేజ్, ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ వంటి అనేక సమస్యలు పరిష్కరించేందుకు తాను ప్రజలతో ఉంటానని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం మల్కాజ్గిరి ప్రజలకు అందుబాటులో ఉంటానని సమస్యలను కేంద్ర పెద్దలతో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరగా సమస్యలను పూర్తి చేస్తానని అన్నారు. ఈ…

Read More

తెలంగాణ సర్కార్ తీవ్ర కసరత్తు.. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది.   దశలవారీగా పరిశీలన రాష్ట్రంలో భూముల మార్కెట్ వాస్తవ ధర, ప్రభుత్వ ధరకు వ్యత్యాసం ఉంది. ఈ మార్కెట్ విలువను ప్రభుత్వం…

Read More

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..!

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఏకంగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురు ఐఏఎస్ లకు పోస్టింగులు ఇచ్చింది.   కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతిని నియమించింది. ఖమ్మం కలెక్టర్ గా ముజామిల్ ఖాన్, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, నాగర్ కర్నూల్ కలెక్టర్ గా బదావత్ సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కామారెడ్డి…

Read More