Headlines

తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భైంసా బస్టాండ్ నందు ప్రభుత్వ అధికారి మొహమ్మద్ మౌజం హుస్సేన్..

ఈ రోజు తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భైంసా బస్టాండ్ నందు ప్రభుత్వ అధికారి మొహమ్మద్ మౌజం హుస్సేన్

మండలం పంచాయతీ అధికారి భైంసా గారు మహిళ లకు మరియు ట్రాస్జెండర్స్ కి ఉచిత ప్రయాణాన్ని మహాలక్మి పథకాన్ని ప్రారంభించటం జరిగినది.ఇట్టి కార్యక్రమంలో మొహమ్మద్ మౌజం హుస్సేన్

మండలం పంచాయతీ అధికారి, అసిస్టెంట్ మేనేజర్ శ్రీ లత,ట్రాఫిక్ సూపర్వైజర్స్ శిరీష,M.A.హాక్,చంద్రయ్య,బర్కతుల్లా,స్టేషన్ మేనేజర్ V. S. నారాయణ మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.